వినాయక చవితి పర్వదినాన కామారెడ్డి జిల్లా గతంలో ఎన్నడూ లేని జల విధ్వంసానికి గురైంది. అత్యంత భారీ వానలతో కామారెడ్డి అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లోనే అతి భారీ వర్షాపాతం కామారెడ్డి జిల్లాలోన�
Tragedy | ఆంధ్రప్రదేశ్లో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఆది దేవుడు వినాయకుడికి భక్తి శ్రద్ధతో పూజలు చేసుకోవడానికి అవసరమయ్యే పూలు, పత్రి, పండ్ల కోసం బాపట్ల సమీపంలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మ�
వానాకాలం సీజన్ మొదలై దాదాపుగా రెండున్నర నెలలు గడుస్తోంది. భారీగా కురిసిన వానలంటూ ఏమీ లేవు. వరద పోటెత్తడం లేదు. భారీ వర్షాలు కురియడం లేదు. కొద్ది రోజులైతే ఆగస్టు మాసం కూడా ముగియనుంది.
Fish Flood Streets | భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు, చెరువులు పొంగిపొర్లాయి. దీంతో చెరువుల్లోని చేపలు రోడ్లపైకి కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో చేపలను పట్టుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత
కారేపల్లి పెద్దచెరువు, కుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని, వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కారేపల్లి మత్స్య పారిశ్రామిక �
మండల కేంద్రంలోని నీలకంఠ చెరువు కట్టపై విపరీతంగా తుమ్మలు పిచ్చి మొక్కలు దారి కి అడ్డంగా మొలిచి రైతులకు దారి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై నీలకంఠ చెరువు ఆయకట్ట రైతులు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గ�
Vikarabad | చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది.
చెరువు కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొడిమ్యాల గ్రామ రైతులు పురుగులమందు డబ్బాలతో కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. చెరువుకట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే తమకు చావే గతి అ
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ, మండల పరిధిలో వాగులు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టణ సమీపంలోని శ్రీనిధి నియో సిటీ పేరుతో వెలసిన వెంచర్ అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.