‘చేపా..చేపా’.. చెరువుకు చేరేదెన్నడు? అని మత్స్య కారులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపల పంట పండించిన మత్య్స సొసైటీలు ఇప్పుడు పనిలేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కుల వృత్తులకు జీవం పో
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో ప్రారంభమైన చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 30 నెలల కాలంలో దాదాపు 200 మంది చిన్నారుల వివిధ కారణాలతో మృత్యువాత పడగా, తాజాగా మల్యాలలో మరో ఇద్దరు వసత�
ల్యాప్టాప్ దొంగిలించాడనే ఆరోపణలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామోజిపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆదివారం ఈతకు వెళ్లి నీటమునిగి మృతిచెందారు. ఎస్సై చైత్యన కిరణ్ వివరాల ప్రకారం.. బస్వరాజు(10
భద్రకాళీ చెరువు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూడికతీత పనులు చేపట్టింది. అయితే అభివృద్ధి మాటేమో కానీ, చెరువు మాత్రం కబ్జాకు గురవుతున్నది. భద్రకాళీ చెరువుకు వరద వచ్చే భూముల్లో ప్లాట్లు చేసి పూడిక మట్ట
ఊర చెరువులో దిగిన ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన ధర్మారం గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. కొనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ముడికే లక్ష్మీరాజం (55), కుమ్మం మొండయ్�
అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా జరిగిన చెరువు విస్తరణ కారణంగా భూములు కోల్పోయామని.. తమకు న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్దచెరువు బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈమే�
చెరువులే లేని వాళ్లకు టెండర్లల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కాంట్రాక్టు అప్పగించిన మత్స్యశాఖ అధికారులు వారి పేరుతో ఆంధ్రా నుంచి రెడీమేడ్ ఫిష్సీడ్ కొనుగోలు చేసి ఇక్కడ చెరువుల్లో పోస్తూ మమ అనిపిస్తున్�
అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన స్వార్థం కోసం వరి పొలానికి సాగునీరు ఇబ్బంది అవుతుందని తూ మును ధ్వంసం చేయడంతో సాగునీటితో పాటు నీటిలో ఉన్న రూ.లక్షల విలువ చేసే చేపలు వాగుపాలైన ఘటన మండలంలోని మల్కిమియాన్�