Pollution | ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాతావరణం మరోసారి దారుణంగా మారింది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం తక్షణం అమలులోకి తీసుకువచ్చింది. వాయు కాలుష్యం మరింత పెరగ�
పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ త్రివేది సూచించారు. ఆ ఫ్యాక్టరీలు ప�
హైదరాబాద్లోని దుర్గంచెరువులో కాలుష్యం, ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణలు లేకుండానే ఆక్రమణలు లేవని, కాలుష్యం వెదజ�
Delhi Rains: కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి మారింది. స్వల�
వాయుకాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో తిరిగి సరి-బేసి విధానం అమల్లోకి రానుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20 వరకు కార్లకు సరి-బేసి విధానాన్ని అమలుజేస్తామని ఢిల్లీ పర్యావరణ మంత�
Pollution | దేశ రాజధాని ఢిల్లీలో దసరాకు ముందు వాయు కాలుష్యం భారీగా పెరిగింది. పరిస్థితి ఇలాగే దిగజారితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వత్రా ఆందోళన వ్యక
IIT Guwahati researchers | సముద్రంలో చమురు ఒలికిపోవడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించేందుకు ఓ వస్ర్తాన్ని అభివృద్ధిపరచినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - గువాహటి పరిశోధకులు తెలిపారు. ఈ ఫ్యాబ్రిక్ నీటి
Minister Jagadish Reddy | వినాయకచవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy ) కోరారు.
భూతాపం రెండు డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటే, మానవుడి కార్యకలాపాల వల్ల ఏర్పడే పర్యావరణ మార్పులు రాబోయే శతాబ్దిలో దాదాపు 100 కోట్లమంది అకాల మరణాలకు దారితీస్తుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఒంటారియో పరిశ�
కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్కువ కట్టెల వినియోగంతో పనిచేసే ఆధునిక వంటపొయ్యిలను ప్రోత్సహిస్తున్నాయి పలు కంపెనీలు. కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఉచితంగా ఈ ఆధునిక స్టౌలను పంపిణీచేస్తూ క�
Hyderabad | సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అబిడ్స్ ఒకటి. ఓ వైపు కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్సులు, మరోవైపు నిత్యం వాహనాల రాకపోకలు. అర్ధరాత్రి వరకు రయ్యిమంటూ దూసుకుపోయే వాహనాలతో సిటీ సెంటర్లో ఉండే అబి�
Hyderabad | నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి.