తరిగిపోయే ఇంధన వనరులతోనే పర్యావరణానికి ప్రమాదమని, శిలాజ వనరుల పొదుపు, సహజ ఇంధన వినియోగంతోనే కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డీ శ్రీ�
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కొరడా ఝుళిపిస్తున్నది. గత డిసెంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 80 పరిశ్రమలను మూసివేసింది.
మనుషుల వెంట్రుకలు కాలుష్యాన్ని నివారించగలవని చెబుతున్నది బెల్జియంకు చెందిన డంగ్ డంగ్ అనే సంస్థ. ఈ సంస్థ మానవ వెంట్రుకల రీసైక్లింగ్, వ్యర్థ పదార్థాల పునర్వినియోగం వంటి వాటి కోసం పని చేస్తుంది.
మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను దేశంలో యూరియా కొరత తీర్చేందుకు ప్రారంభిస్తున్నామని చెబుతున్న కేంద్రం.. కంపెనీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. అట్టహాసంగా ఫ్యా�
తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న తాండూరు పట్టణ ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. రెండేండ్ల క్రితం ఢిల్లీకి మించి తాండూరులో వాయుకాలుష్యం నమోదుకాగా.. ప్రస్తుతం సగం మేర కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు అధికార�
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. శనివారం నుంచి ప్రైమరీ పాఠశాలల మూసివేత, సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మ
Vehicle De-Registration | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో రవాణాశాఖ కఠినంగా వ్యవహరిస్తున్నది. అత్యధికంగా పొల్యూషన్ వెలువడే వాహనాలపై కొరఢా ఝుళిపిస్తున్నది. ఈ నెల 17 వరకు ఢిల్లీలో 50లక్షలకుపైగా వాహనాల రిజిస్ట్రేష�
మెనోపాజ్...మహిళల జీవక్రియలో కీలకఘట్టం. ఇది స్త్రీలలో పునరుత్పత్తి శక్తి ఆగిపోతుందని సూచించే సంకేతం. మెనోపాజ్కు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలో తలెత్
ట్రాఫిక్ కాలుష్యం, సడన్గా బ్రేకులు వేయడం వల్ల గుండెపోటు ముప్పు గణనీయంగా పెరుగుతుందని ఓ అధ్యయనం పేర్కొన్నది. వాహనాల నుంచి వెలువడే నైట్రిక్ ఆక్సైడ్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని జర్మనీలో దా�
వినాయక చవితి ఉత్సవాలకు యావత్తు సిద్ధమవుతున్నది. పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతోపాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కనపెట�
ప్రపంచంలోని వివిధ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై అధ్యయనం, విశ్లేషణతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ‘ఎం2 స్మార్ట్' ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ప్రధాన ప్రతిన�
వాయు కాలుష్యంపై అవగాహన పెంచేందుకు ఐఐటీ ఢిల్లీ సోషల్మీడియా ప్లాట్ఫాం కూతో చేతులు కలిపింది. పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణపై పలు భాషల్లో పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు �