జనవరి 1 నుంచి కాలుష్యకారక వాహనాల రద్దుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. దీని అమలు ప్రకారం ఏదైనా వెహికిల్ 15ఏండ్లు దాటితే రోడ్డుపై తిరగడానికి వీలు ఉండదు. ఒకవేళ వాహనం కండీషన్లో ఉంటే ప్రభుత్వం నిర్వహిం�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీ వల్ల తమ ప్రాంతం కాలుష్య కాషారంగా మారుతుందని, అది తమ జీవితాలను బలితీసుకుంటుందన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నది. సంగారె�
Ganga Pollution: గంగా నది కాలుష్యం కేసులో.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టే స్టే విధించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ గతంలో తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఆ ఆదేశాలపై
Plastic Waste | ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏడాది 10.2 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది. ఇది తరువాతి పెద్ద కాలుష్య దేశాల కంటే రెండింతలు ఎక్కువని ఒక నివేదిక వెల్లడి
చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు..ఇంకేముంది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణలో వివాదాలు తలెత్తకుం
మత్స్య సంపద చేతికి వచ్చే సమయంలో కాలుష్యం కబళించింది. కొన్నాళ్లుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలతో చెరువులు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నా పరిశ్రమ యజమాన్యం పట్టించుకోలేదు. ఫలితం�
CSTEP | దేశంలోని 76 నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) కీలక అధ్యయనం నిర్వహించింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు నేషనల్ క్�
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి. ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ రక్కసి శరీరంలోని అన్ని అవయవాలకు పాకుతున్నది. ఇటీవల న్యూమెక్సికో వర్సిటీ పరిశోధకుల�
కార్బన్ డయాక్సైడ్తో పాటు పలు గ్రీన్హౌస్ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధృవ అణువులు సమృద్ధిగా ఉండే ఈ పదార్థాన�
పట్టణాలు, నగరాల్లో కాలుష్యం పెరిగిపోవడంతో.. ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నది. అయితే, ఇప్పుడున్న వాటిలో ఎక్కువశాతం ప్లాస్టిక్తో తయారైనవే! ఈ లోటును పూడ్చటానికి బ్రిటన్కు చెందిన ఎలక్�
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తున్న న్యూయార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. మన్హట్టన్లోని రద్దీప్రాంతంలో ఇకపై కార్లు ప్రవేశిస్తే ‘రద్దీ రుసుము’గా 15 డాల