Plastic Waste | ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏడాది 10.2 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది. ఇది తరువాతి పెద్ద కాలుష్య దేశాల కంటే రెండింతలు ఎక్కువని ఒక నివేదిక వెల్లడి
చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు..ఇంకేముంది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణలో వివాదాలు తలెత్తకుం
మత్స్య సంపద చేతికి వచ్చే సమయంలో కాలుష్యం కబళించింది. కొన్నాళ్లుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలతో చెరువులు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నా పరిశ్రమ యజమాన్యం పట్టించుకోలేదు. ఫలితం�
CSTEP | దేశంలోని 76 నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) కీలక అధ్యయనం నిర్వహించింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు నేషనల్ క్�
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి. ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ రక్కసి శరీరంలోని అన్ని అవయవాలకు పాకుతున్నది. ఇటీవల న్యూమెక్సికో వర్సిటీ పరిశోధకుల�
కార్బన్ డయాక్సైడ్తో పాటు పలు గ్రీన్హౌస్ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధృవ అణువులు సమృద్ధిగా ఉండే ఈ పదార్థాన�
పట్టణాలు, నగరాల్లో కాలుష్యం పెరిగిపోవడంతో.. ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నది. అయితే, ఇప్పుడున్న వాటిలో ఎక్కువశాతం ప్లాస్టిక్తో తయారైనవే! ఈ లోటును పూడ్చటానికి బ్రిటన్కు చెందిన ఎలక్�
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తున్న న్యూయార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. మన్హట్టన్లోని రద్దీప్రాంతంలో ఇకపై కార్లు ప్రవేశిస్తే ‘రద్దీ రుసుము’గా 15 డాల
Pollution | ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాతావరణం మరోసారి దారుణంగా మారింది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం తక్షణం అమలులోకి తీసుకువచ్చింది. వాయు కాలుష్యం మరింత పెరగ�
పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ త్రివేది సూచించారు. ఆ ఫ్యాక్టరీలు ప�
హైదరాబాద్లోని దుర్గంచెరువులో కాలుష్యం, ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణలు లేకుండానే ఆక్రమణలు లేవని, కాలుష్యం వెదజ�
Delhi Rains: కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి మారింది. స్వల�
వాయుకాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో తిరిగి సరి-బేసి విధానం అమల్లోకి రానుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20 వరకు కార్లకు సరి-బేసి విధానాన్ని అమలుజేస్తామని ఢిల్లీ పర్యావరణ మంత�