సైకిల్ అంటే చిన్నప్పటి కోరిక ఎంత మాత్రం కాదు. నాలుగు దశాబ్దాల కిందట మగపెండ్లివారు సగర్వంగా అడిగే కట్నకానుక కూడా కాదు. మన అభివృద్ధి, సుస్థిరత, ఆరోగ్యం దిశగా అదో అద్భుతమైన పరికరం. మన శారీరక శ్రమే దానికి ఇంధ�
ఆధునిక ప్రపంచానికి వేగం ఎక్కువ. ఇక మహానగరాల్లో ఉండేవాళ్లయితే వేగానికి అదనంగా కాలుష్యాన్ని కూడా భరించాల్సిందే. పైగా తమకంటూ గడపడానికి సమయం ఉండదు. ఎంత వేగంగా ఉన్నా కాసేపు సేదదీరడానికి మనకు ప్రకృతి ఎంతో ఇచ్
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్లోని సర్వేనంబర్ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్,(ఫ్లైవుడ్ తయారీ) క
దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు (49 కోట్ల మంది) ‘డీ’ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రి సెర్చ్ (ఐసీఆర్ఐఈఆర్) వెల్లడించింది. వారిలో దాదాపు 30% మ�
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రవాణా శాఖ కల్పించింది. ఏ వాహనాన్ని నడపాలన్నా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్తోపాటు డ్రైవింగ్ లైసె
వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల కరిగిపోతున్న హిమానీ పర్వతాలను కాపాడుకోవాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ డైరెక్టర్ పీజీ శాస్త్రి పిలుపునిచ్చారు.
ఏ చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా దానికి అనుమతులు తప్పనిసరి, అటువంటిది చిన్నతరహా పరిశ్రమగా పిలుచుకునే ఇటుకబట్టీల నిర్వహణకు ఎటువంటి అనుమతులు తీసుకోవడం లేదు.
సైలో బంకర్ కాలుష్యం కారణంగా ఆదివారం మరొకరు మృతిచెందారు. దీంతో కాలు ష్యం కారణంగా జరిగిన మరణాలు మూడుకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి సత్తుపల్లి జేవీఆర్-1, 2, కిష్టా రం ఉపరితల గనుల్లో ఉత్పత్తి అయిన బొగ
Green forest | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్లో చేపట్టిన రిలేనిరాహార దీక్ష ఆదివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది.
Bachupally | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు.
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగి ప్రమాద సంకేతాలకు దారితీస్తున్నది. విద్యుత్తు కోతల కారణంగా జనరేటర్ల వినియోగం పెరుగుతున్నదని.. ఫలితంగా వాయు నాణ్యత క్షీణిస్తున్నదని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి
Hyderabad | మనం రోజుకు రెండు సిగరేట్లు పీలుస్తున్నాం తెలుసా?! అదేందీ.. మాకు సిగరేట్లాంటి పాడు అలవాటు లేదు కదా అనుకుంటున్నారా!! సిగరేటే తాగాల్సిన అవసరం లేదండీ... అంతటి హానికరమైన గాలిని పీల్చినా ఆమేర ప్రభావం ఉంటుంది.
సింగరేణి (Singareni) కాలుష్యం నుంచి కాపాడాలంటూ సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్వాసులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కిష్టారం ఓపెన్కాస్ట్ బొగ్గు గని తరలింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన సైలో బంకర్