జీవన ప్రమాణం మనం నివసించే ప్రదేశంపై ఆధారపడి ఉంటుందని ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నారు. నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కాలుష్యం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో �
జింకలపల్లి జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎన్ఎస్ లిమిటెడ్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. అలంపూర్ ని యోజకవర్గంలోని షేక్పల్లి, ఎర్రవల్లి, కొండే రు, జింకలపల్లి, కోదండాపూర్తోపాటు సమీ �
రాష్ట్రంతోపాటు హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు రావొద్దనే ఈవీ(ఎలక్ట్రికల్ వెహికిల్) పాలసీ తీసుకొచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు
Pollution | ఢిల్లీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ ఫోర్ వీలర్స్ను నిషేధించింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP-III) స్టేజ�
దేశ రాజధానిలో ఏడాదంతా వాయుకాలుష్యం తాండవం చేస్తున్నప్పుడు ఫలానా నెలల్లో మాత్రమే టపాసులు కాల్చడంపై ఆంక్షలు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాణసంచాపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం ఎందుకు విధించడం ల
దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) 388 పాయింట్లతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు స్విస్ సం�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత మరింత దిగజారింది. దీపావళి సందర్భంగా హస్తిన వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ పటాకులు కాల్చారు. దీంతో తీవ్రమైన శబ్దకాలుష్యంతోపాటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. శుక్రవా
Cracker Ban | ఢిల్లీ (Delhi) ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సైతం దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించింది (Cracker Ban).
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, వడ్డి, మల్గి గ్రామాల శివారులో 2003 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ నుంచి వెలుబడే కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సివస్తుందని రైతులు, ప్ర�
జనవరి 1 నుంచి కాలుష్యకారక వాహనాల రద్దుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. దీని అమలు ప్రకారం ఏదైనా వెహికిల్ 15ఏండ్లు దాటితే రోడ్డుపై తిరగడానికి వీలు ఉండదు. ఒకవేళ వాహనం కండీషన్లో ఉంటే ప్రభుత్వం నిర్వహిం�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీ వల్ల తమ ప్రాంతం కాలుష్య కాషారంగా మారుతుందని, అది తమ జీవితాలను బలితీసుకుంటుందన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నది. సంగారె�
Ganga Pollution: గంగా నది కాలుష్యం కేసులో.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టే స్టే విధించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ గతంలో తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఆ ఆదేశాలపై