ప్రజల భాగస్వామ్యం, సమిష్టి బాధ్యతతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సోమవారం ప్రపంచ పర్య�
పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్డాండ్ వరకు నిర్వహించిన గ్రీన్ ర్యాలీ
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉందని కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ బి. రాజేందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో �
అభివృద్ధి చెందిన దేశాల నుంచే కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాతావరణ మార్పులకు ఆ దేశాలే ప్రధాన కారణమని తెలిపారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర చాలా చిన్నదని చెప్పా�
పర్యావరణాన్ని రక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర
పర్యావరణ కాలుష్యం అన్నది ప్రపంచానికి పెను సవాల్గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాశ, తెలియనితనం కారణంగా ఈ దుస్థితికి చేరామన్నారు. పరిస్థితులు �
సైకిల్ తొక్కుతూ.. బడికి పొదాం ! సైకిల్ తొక్కుతూ.. ఆఫీస్కు పొదాం..! సైకిల్ తొక్కుతూ.. కిరాణాస్టోర్కు వెళుదాం..! ఇలా ప్రతి పనికి సైకిల్ వినియోగించి.. కాలుష్యం నివారిద్దాం.. అనే నినాదాలు నగరంలో క్రమంగా వినిప�
మహానగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రధాన కూడళ్ల వద్ద ఇప్పటికే టైమర్లు ఉండగా, లేనిచోట్ల టైమర్లు బిగించనున్నారు. టైమర్ సూచించిన సమయం అధికంగా
కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మృత్యువాత పడ్డారు. గాలి, నీరు తదితర కాలుష్యాల వల్ల ఈ మరణాలు సంభవించాయి. ఆ ఏడాది ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవించడం గమనార్హం.
అది నగరంలోని ఓ చౌరస్తా. నో హాంకింగ్ జోన్. (ఆ ప్రాంతంలో హారన్ మోగించొద్దు) ఓ బైకర్ ముందుగా వెళ్తున్న వాహనాన్ని అలర్ట్ చేసేందుకు హారన్ మోగించారు. వెంటనే అక్కడున్న కెమెరా దాన్ని పసిగట్టింది. ఫలానా వాహన�
World Health Day 2022 | ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ కలుషితం అయిపోయాయి. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పర్యావరణ కాల
1.రాష్ట్ర మొత్తం భూవిస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 1) 20.45 2) 24.35 3) 28.45 4) 33.35 2. 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్నికోట్ల మొక్కలను నాటి, పోషించడానికి ఉద్దేశించారు? 1) 200 కోట్ల మొక్కలు 2) 230 కోట్ల మొక్కలు 3) 26
అభివృద్ధి, వికాసాలు మనిషిని సమస్యలనుంచి విముక్తున్ని చేసే బదులు మరింతగా విషవలయంలోకి నెడుతున్నాయి. ఆధునికాభివృద్ధితో కాలుష్యం పెను సవాలుగా మారింది. పట్టణాలు, నగరాలు కాలుష్యకాటుతో నివాసయోగ్యం కాకుండా త�
ఏం చేస్తారో 24 గంటల్లోగా చెప్పండి ఢిల్లీ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలు మీ సర్కారును నడపడానికి వేరేవాళ్లను నియమిస్తాం ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు హెచ్చరిక న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధ