కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్కువ కట్టెల వినియోగంతో పనిచేసే ఆధునిక వంటపొయ్యిలను ప్రోత్సహిస్తున్నాయి పలు కంపెనీలు. కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఉచితంగా ఈ ఆధునిక స్టౌలను పంపిణీచేస్తూ క�
Hyderabad | సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అబిడ్స్ ఒకటి. ఓ వైపు కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్సులు, మరోవైపు నిత్యం వాహనాల రాకపోకలు. అర్ధరాత్రి వరకు రయ్యిమంటూ దూసుకుపోయే వాహనాలతో సిటీ సెంటర్లో ఉండే అబి�
Hyderabad | నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి.
భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.
Plasticosis | ప్లాస్టిక్ కాలుష్యం వలన ‘ప్లాస్టికోసిన్' అనే వ్యాధి వస్తుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ వ్యాధిని మొదటిసారి పక్షుల్లో గుర్తించినట్టు వెల్లడించారు. ప్లాస్టికోసిస్ అనేది చి�
Joint Pains | కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోతుంది, చర్మం నిగారింపును కోల్పోతుంది, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. కంటి చూపు మందగిస్తుంది.. ఇలా అనేకానేక దుష్పరిణామాల గురించి విన్నాం. కానీ, ఆ దెబ్బ ఎముకల మీద కూడా పడుతుంద�
కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఎలక్ట్రిక్ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడ�
తరిగిపోయే ఇంధన వనరులతోనే పర్యావరణానికి ప్రమాదమని, శిలాజ వనరుల పొదుపు, సహజ ఇంధన వినియోగంతోనే కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డీ శ్రీ�
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కొరడా ఝుళిపిస్తున్నది. గత డిసెంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 80 పరిశ్రమలను మూసివేసింది.
మనుషుల వెంట్రుకలు కాలుష్యాన్ని నివారించగలవని చెబుతున్నది బెల్జియంకు చెందిన డంగ్ డంగ్ అనే సంస్థ. ఈ సంస్థ మానవ వెంట్రుకల రీసైక్లింగ్, వ్యర్థ పదార్థాల పునర్వినియోగం వంటి వాటి కోసం పని చేస్తుంది.
మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను దేశంలో యూరియా కొరత తీర్చేందుకు ప్రారంభిస్తున్నామని చెబుతున్న కేంద్రం.. కంపెనీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. అట్టహాసంగా ఫ్యా�
తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న తాండూరు పట్టణ ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. రెండేండ్ల క్రితం ఢిల్లీకి మించి తాండూరులో వాయుకాలుష్యం నమోదుకాగా.. ప్రస్తుతం సగం మేర కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు అధికార�
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. శనివారం నుంచి ప్రైమరీ పాఠశాలల మూసివేత, సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మ