పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ త్రివేది సూచించారు. ఆ ఫ్యాక్టరీలు ప�
హైదరాబాద్లోని దుర్గంచెరువులో కాలుష్యం, ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణలు లేకుండానే ఆక్రమణలు లేవని, కాలుష్యం వెదజ�
Delhi Rains: కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి మారింది. స్వల�
వాయుకాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో తిరిగి సరి-బేసి విధానం అమల్లోకి రానుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20 వరకు కార్లకు సరి-బేసి విధానాన్ని అమలుజేస్తామని ఢిల్లీ పర్యావరణ మంత�
Pollution | దేశ రాజధాని ఢిల్లీలో దసరాకు ముందు వాయు కాలుష్యం భారీగా పెరిగింది. పరిస్థితి ఇలాగే దిగజారితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వత్రా ఆందోళన వ్యక
IIT Guwahati researchers | సముద్రంలో చమురు ఒలికిపోవడం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించేందుకు ఓ వస్ర్తాన్ని అభివృద్ధిపరచినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - గువాహటి పరిశోధకులు తెలిపారు. ఈ ఫ్యాబ్రిక్ నీటి
Minister Jagadish Reddy | వినాయకచవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy ) కోరారు.
భూతాపం రెండు డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటే, మానవుడి కార్యకలాపాల వల్ల ఏర్పడే పర్యావరణ మార్పులు రాబోయే శతాబ్దిలో దాదాపు 100 కోట్లమంది అకాల మరణాలకు దారితీస్తుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఒంటారియో పరిశ�
కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్కువ కట్టెల వినియోగంతో పనిచేసే ఆధునిక వంటపొయ్యిలను ప్రోత్సహిస్తున్నాయి పలు కంపెనీలు. కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఉచితంగా ఈ ఆధునిక స్టౌలను పంపిణీచేస్తూ క�
Hyderabad | సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అబిడ్స్ ఒకటి. ఓ వైపు కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్సులు, మరోవైపు నిత్యం వాహనాల రాకపోకలు. అర్ధరాత్రి వరకు రయ్యిమంటూ దూసుకుపోయే వాహనాలతో సిటీ సెంటర్లో ఉండే అబి�
Hyderabad | నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి.
భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.