జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 35,23,219 మంది ఓటర్లు అభ్యర్థుల భవ�
పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి
పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, వారికి నియోజకవర్గాల కేటాయింపు పూర్తయి�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Elections) రికార్డు స్థాయిలో పోలింగ్ (Polling) నమోదయింది. తుది గణాంకాల ప్రకారం 73.92 శాతం ఓటింగ్ నమోదయింది.
Polling | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలో�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్ ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 74.20% పోలింగ్ నమోదైంది. 1983 నుంచి 2018 వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే అత్యధిక పోలింగ్ శాతం.
పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. పట్టణాల్లో 2 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిష�
TS Singh Deo | ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఆ రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకుగాను 20 స్థానాలకు ఈ నెల 7న తొలి విడత పోలింగ్ నిర్వహించారు. మిగతా 70 స్థానాలకు శుక్రవారం రెండో విడత పోలింగ్ జరు�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 �
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మీజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై
Telangana Assembly Elections | రాష్ట్రంలోని 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ను గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.