రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, అదే రోజు నుంచి శాసనసభ స్థానాలకు నామినేషన్లు స్వీకర�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నగారా మోగింది. నవంబర్ 3న నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పిస్తామని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్రాజ్ చెప్పారు.
ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముద�
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్లో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఓటు వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం, సమర్ధులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే.. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కొత�
బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్-100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను 44బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి పలు మార్�