ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ర్టాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత లోక్సభ గడువు ముగియడానికి ఒక నెలన్నర రోజ
Telangana | అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల వాతావరణం కనిపించింది. పోటీ చేయబోయే అభ్యర్థుల మొదలు ఏ పార్టీ నుంచి ఎవరెవరు బీఫామ్ దక్కించుకుంటారన్న చర్చలు తీవ్రం�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఓటింగ్శాతం తగ్గిపోయింది. 2018లో 73.37శాతం పోలింగ్ నమోదుకాగా, ఈ సారి అది 71.34 శాతమే నమోదయ్యింది. మొత్తంగా 2.03శాతం మేర ఓటింగ్ తగ్గిపోయింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మూడోసారి విజయం సాధించం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో
సనత్నగర్ నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిషన్రావు తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి అంతకాకుండా పోలింగ్ శాతం మరింత తగ్గిందన్నార�
పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఒక్కటే చర్చ ఆదివారం వెల్లవడే ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి.ఏ ఓటింగ్ ముగిసే సమయానికి తక్కువ పోలింగ్ నమోదు ఐనప్పటికీ 5 గంటల సమయం వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి �
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. పోలింగ్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం మెషిన్లను భద్రపరిచారు
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 13 నియోజకవర్గాలలో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ చాలా చోట్ల సాయం త్రం ఆరు గంటల వరకు కొనసాగింది.
ఖమ్మం నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారభంభమైన సాయంత్రం వరకు కొనసాగింది. కొన్నిచోట్ల క్యూలైన్లో ఓటు వేసేందుకు ఓటర్లకు అవకాశం
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 5గంటలకు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించి 7గంటల సమయానికి ఈవీఎం, వీవీప్యాట్లు, మెటీరియల్ �
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయ్యింది. అక్కడక్కడ చెదురుమదరు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ పూర్తయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్ల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections )కు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చితమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువతీయువకులు కూడా తమ �
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని పాలిటె�