ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. నడి వేసవిలో సైతం ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో పోలింగ్ రోజున వాతావరణం చల్లబడింది. దాంతో ఉత్సాహంగా
DGP Ravi Gupta | తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి విశేష కృషి చేసిన పోలీసుల సేవలకు హ్యాట్సాప్ చెబుతున్నట్లు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా చెప్పారు.
రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు (Power Cut) లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వట్టి కోతలేనని మరోసారి రుజువైంది. ఏకంగా సీఎం (CM Revanth Reddy) సొంత జిల్లాలోని ఓ తండా మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఎ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని చెప్పారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా (Lok Sabha Elections) కొనసాగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో �
రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతున్నదని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. వర్షాల వల్ల కొ
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసే�
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓట్లర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఓటుహక్కు వినియోగించుకున్నా�
రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ సాగుతుంది. ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరార�
సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకట్టారు.
మొదటి రెండు దశల్లో పోలింగ్ శాతంలో వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తూ ఎన్నికల కమిషన్కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. పోలింగ్ రోజు ఇచ్చిన రిపోర్టుకు, కొన్ని రోజులకు వెల్లడించిన తుది రిపోర్టుకు పోలిం
లోక్సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్కు ముందే ఓటేశారు. వీరితోపాటు ఎన్నికల సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Polling | సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశలో 11 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు మంగళవారం జరిగిన పోలింగ్ లో 61.45 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.