మూడో విడత పోలింగ్లో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోరాహోరీగా సాగే ఈ పోరులో అభ్యర్థుల భవితవ్యం బుధవారం సాయంత్రంతో తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్న�
చెదురుమదురు ఘటనలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 91.21 శాతం, భద్రాద్రి జిల్లాలో కొంచెం తగ్గి 82.65 శాతం పోలింగ్ నమోదైంది. అశ్వారావుపేట
రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ (Panchayathi Elections) కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు పోలింగ్ (Panchayathi Elections) ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రెమ్యునరేషన్ విషయంతోపాటు సరైన రవాణ సౌకర్యం కల్పించ లేదని, పలుచోట్ల సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయలేదని సిబ�
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు.
పంచాయతీ పోరులో పట్నం ఓటర్లు కీలకంగా మారారు. ఉపాధితో పాటు ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యల వలస వెళ్లిన వారిని మచ్చిక చేసుకోవడంపై అభ్యర్థులు కన్నేశారు. స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోటములు ప్రభా
ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ రెండో విడుత ఎన్నికలు డిసెంబర్ 14న (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలా�
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనుంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో తదుపరి ప్రలోభాల కార్యాచరణపై అభ్యర్థులు, పార్టీల నాయకులు దృష్టి పెట్టారు. ఇక, తొలి విడత పోలింగ్ ఏర్�
జిల్లాలో ఎన్నికలను పాదర్శకం గా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అడిషన ల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్రావు తెలిపారు. తొలి విడతలోని ఆరు మండలాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్�
అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS), ఎలాగైనా జూబ్లీహిల్స్పై (Jubilee Hills) జెండా ఎగ�
జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం, అందరికీ సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు.