పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సరళిలో బీఆర్ఎస్ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో సైతం బీఆర్ఎస్ ప్రభావం వెల్లడైంది.
పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా లోక్సభ ఐదో దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 49 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 59.06 పోల�
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రారంభానికి ముందునుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
loksabha elections | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అమేథీ, రాయ్బరేలీ సహా 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
ఎన్నికలు జరిగిన 48 గంటల్లోగా తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించాలని దాఖలైన పిటిషన్పై వారం రోజుల్లోగా తమ సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏడీఆర్ సంస్థ ఈ పిటిషన్ దా
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించే రాష్ర్టాల్లో మొదటిది ఉత్తరప్రదేశ్. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో బీజేపీ మంచి ఫలితాలను అందుకుంది. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్సభ స్థానాలకు గానూ 2014 ఎన్నికల్లో 71 స్�
YCP Complaint | ఏపీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఏపీ గవర్నర్ నజీర్కు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ర్టాల్లో 4వ దశలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకోగా పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకపోవడంతో పోలింగ్ యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియ�
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశార
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. నడి వేసవిలో సైతం ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో పోలింగ్ రోజున వాతావరణం చల్లబడింది. దాంతో ఉత్సాహంగా
DGP Ravi Gupta | తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి విశేష కృషి చేసిన పోలీసుల సేవలకు హ్యాట్సాప్ చెబుతున్నట్లు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా చెప్పారు.