Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మునుగోడు ఉపపోరులో అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించగా, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓపికగా నిలబడి ఓటేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్న
మునుగోడు ఉప పోరులో మొత్తం 93.13 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,41,805 ఓటర్లు ఉండగా 2,25,192 ఓట్లు పోలయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయా గ్రామాల్లో ఓటర్లు బారులు తీరా రు.
President of India | దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు నేడు ఓటింగ్ జరుగనుంది. పోలింగ్కు రాష్ట్ర శాసనసభలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ కమిటీ హాల్లోని పోలింగ్ బూత్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
Manipur | మణిపూర్లో (Manipur) రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. 60 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మొదటి విడుతలో భాగంగా సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాల�
Polling | మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది.
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది.