ఓటు వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం, సమర్ధులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే.. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కొత�
బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్-100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను 44బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి పలు మార్�
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మునుగోడు ఉపపోరులో అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించగా, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓపికగా నిలబడి ఓటేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్న
మునుగోడు ఉప పోరులో మొత్తం 93.13 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,41,805 ఓటర్లు ఉండగా 2,25,192 ఓట్లు పోలయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయా గ్రామాల్లో ఓటర్లు బారులు తీరా రు.