కొత్తగూడెం:ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు విజయం నల్లేరుపై నడకేనని, ఆయన గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్నారు
దమ్మపేట: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం పోలింగ్ జరగడంతో దమ్మపేట నుంచి అన్ని పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం పోలింగ్ కేంద�
MAA Elections | గత కొంతకాలంగా ఎంతో ఆసక్తి రేపుతున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ప్రారంభయింది. నగరంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లోని మూడో తరగతి గదుల్లో పోలింగ్ జరుగుతున్నది
కరోనా నిబంధనలతో పోలింగ్కు ఏర్పాట్లు పోటీలో మొత్తం 1,307 మంది అభ్యర్థులు 872 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్కాస్టింగ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి విజయోత్సవ ప్రదర్శనలపై నిషేధం హైదరాబాద్, ఏప్�
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో �
ఎర్నాకుళం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు రాజకీయ, సీనిరంగ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం మల�