నోడల్ అధికారు లు బాధ్యతాయుతంగా పనిచేయాలని..అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. శుక్రవారం ఆయన తన చాం బర్లో వికారాబాద్ నియోజకవర్గానికి చెం దిన �
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. 1500 అర్బన్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 1600 ఓటర్లు మించకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు అధికారులు తెలిపారు.
మూడో రోజు గురువారం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష సజావుగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 68 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 10,298 మంది విద్యార్థులకు 10,278 మం ది హాజరు కాగా, 20 మంది గైర్హాజరయ్యారని డీఈవో రాధ
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎ
లోక్సభ ఎన్నిక సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటర్ల సంఖ్య 1500లు ఉండాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సిద్ధ్దం కావాలని మెదక్ ఎస్పీ డాక్టర్ బాలస్వామి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ �
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబార్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారులు, ఉద్యోగులకు రెండు దశల్లో శిక్షణ �
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో మంగళ
ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలియజేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా అంశాలపై జిల్లాలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధుల�
పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. అలాగే ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియ కూడా అన్ని రాజకీయ పార్టీల �
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. రూట్, సెక్టార్ అధికారుల నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై ఐడీవోస
లోక్సభ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ప్రకటించింది. మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషుల, థర్డ్జెండర్, సర్వీసు ఓటర్ల వివరా�