పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పరిశీలకుడు కోల్టే అన్నారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శుక్రవారం మండలంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన పలు గ్ర�
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృ ద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతుండడం.. పోలింగ్ శాతం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్�
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మైక్రో, జనరల్ అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నికల నిర్వహణకు వారు కళ్లు, చెవుల లాంటి వారని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ సంజయ్ జి కోల
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల యంత్రాంగం వినియోగించనున్నది. అధికారులు ఇప్పటికే జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రానికీ కంట్రోల్, బ
పార్లమెంట్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్లు మనోజ్కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ సూచించారు. మండలంలోని మట్టపల్లి కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టును ఆదివ
ఎన్నికలేవైనా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న కృషి ఫలిస్తోంది. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు అమల్లోకి తెచ్చి, వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అవ�
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మనోజ్కుమార్ మాణిక్రావు సూర్యవంశీ అన్నారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారం ముగియనుండగా మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
వరంగల్ తూర్పు నియోజవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని తూర్పు ఏఆర్వో, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. బుధవారం కార్పొరేషన్లో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశ�
మన దేశంలో పేపర్ బ్యాలెట్ స్థానంలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ (ఈవీఎం)ను ప్రవేశపెట్టినప్పటి నుంచీ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈవీఎంలను హ్యాకింగ్ చేసి ఓటరు తీర్పును తారుమారు చేయొచ్చనే అనుమానాలు
నగరంలోని పలు కాలనీల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో ఓటరు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ.. లా కాలేజీ, కూరగాయల మార్కెట్, బ్యాంక్లలో స్వీప్ కార్యక్రమాలను నిర
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహారాష్ర్టలో శుక్రవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడుతలో 19న మహారాష్ట్ర, వచ్చే నెల 13న తెలంగాణలో ఎన్నికలు జరగనున�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని �