ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగిన పోలింగ్కు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా సాగారు. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు భారీగా పోటెత్తారు.
Lok Sabha Elections | తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవ�
రాష్ట్రంలో లోక్సభ సమరానికి సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరుగనుండగా, ఇందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 2,194 పోలింగ్ కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఎండల తీవ్రత దృష్ట్యా ఓటర్లకు ఇ�
‘ఓటర్ల చైతన్యం - ఎన్నికల్లో భాగస్వామ్యం’ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింద�
మండలంలోని బూత్ల్లో ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 24 గ్రామ పంచాయతీల్లో ఇది వరకు 35 ఎన్నికల బూత్లు ఉండగా, పెద్దవేములోనిబావి తండాలో 276 ఓటర్లు, గోవిందాయిపల్లి తండా 797 ఓటర్లు, గడ్డమీది తండ
జహీరాబాద్ లోక్సభ స్థానానికి సోమవారం నిర్వహించనున్న పోలింగ్కు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో �
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది తమ సామగ్రితో ఆదివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
భద్రాద్రి జిల్లాలో సోమవారం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కలెక్టర్ ప్రియాంక అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,105 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు.
జిల్లాలో లోక్ సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాకల పరిధిలో పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సార్వత్రిక సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాల్గో విడుత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.
నేడు జరుగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య అధికార�
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఎన్నికల సాధారణ పరిశీలకుడు
శాంతియుత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు. కొత్తగూడెం రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివా�
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు గాను అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని శ్ర�