వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48గంటల ముందు ప్రచారాన్ని బంద్ చేయాల్సి ఉంటుంది
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఓటరు స్లిప్పుల పంపిణీ వందశాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచ
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు.
2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండలో స్వల్పంగా పోలింగ్ తగ్గగా భువనగిరిలో పెరిగింది. నల్లగొండలో తుది పోలింగ్ 74.02శాతం కాగా భువనగిరిలో 76.78శాతంగా నమోదైంది.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా వినియోగించిన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా.. మాల్ ప్రాక్టీస్ జరగలేదని నిర్దారించుకోవడానికి డాక్యుమెంట్లను స్క్రూట్నీ చ�
ఓటర్లలో చైతన్యం నింపేందుకు వేదికగా సోషల్ మీడియా మారింది. పోలింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల నుంచే ఓటు వేసిన వారంతా సెల్ఫీలు తీసుకొని పోస్టులతో హోరెత్తించారు. ‘నేను ఓటు వేశారు..
గ్రేటర్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ కంటోన్మెంట్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎండను సైతం లెక్కచేయకుండా భారీగా ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించగా అధి�
నల్లగొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంతంగా ముగిసింది. చెప్పుకోదగ్గ సంఘటనలేవీ చోటుచేసుకోలేదు. దాంతో ఎన్నికల అధికారులు సైతం ఊపిరిప�
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురు మదురు ఘటనలు మినహా సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యే సరికే ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని కవిత కళాశాల పోలింగ్ బూత్లో నామా, అతడి కుటుంబ సభ్యులు సోమవారం ఓటు హక