ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఓటరు ప్రక్రియను జీహెచ్ఎంసీ సమూల ప్రక్షాళన చేపట్టింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరుగా రెండు
‘దేశంలో మోదీ వేవ్ లేదు’ అంటూ సినీ నటి, మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా చేసినట్టుగా పేర్కొంటున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో సోమవారం జరిగిన సభలో ఆమె మాట్లాడుత�
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సంబంధించి రాజేంద్ర నగర్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచ�
పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో మొదలు కానుంది. గురువారం ఉదయం 11గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని రంగారెడ్డి కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఈవీఎంల మొదటి విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియ బుధవారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల స�
సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఈస్ట్ జోన్ పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ అధికారులతో సమన్వయ
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక చివరి దశకు చేరుకున్నది. గురువారం పోలింగ్ ఉండడంతో షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తల్లాడ మండలం గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మిట్టపల్లి, మల్సూర్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శాసనమండలి ఉపఎన్నిక ఉత్కంఠను రేపుతున్నది. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్�
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీపై పోలీసుల నిఘా పెరి�
సెక్టార్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైరా మండల కేంద్రంలో సెక్టార్ అధికార
జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చే�