Singareni election | భూపాలపల్లి(Bhupalapalli)లో రేపు (బుధవారం) జరిగే సింగరేణి ఎన్నికలకు(Singareni election) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కి
కులకచర్ల మండలంలో 36 గ్రామపంచాయతీలుండగా.. కేవలం 47 కేంద్రాలున్నాయి. దీంతో స్థానిక ఓటర్లు అవస్థ పడటాన్ని ఎంపీ రంజిత్రెడ్డి గమనించారు. ఎంపీ సూచన మేరకు ఎంపీ ఆఫీసు సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీస�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులను ఆదేశించారు.
శాసనసభా సమరం ముగిసింది. ఇక స్థానిక సంస్థల పోరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం త్వరలోనే ముగియనున్నది. అలాగే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కొద్దిరోజుల్లోనే పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ నేపథ్�
అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగిసిందో..లేదో.. అప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. వచ్చే సంవత్స రం ఫిబ్రవరి ఒకటో తేదీతో పాలకవర్గాల గడువు ముగియనుండడంతో ఎన్నికలకు ఈసీ
అసెంబ్లీ ఎన్నికల హడావిడి తగ్గిందో లేదో.. అప్పుడే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. 2024 ఫిబ్రవరి ఒకటితో పాలకవర్గాల గడువు ముగియనుండగా కసరత్తు ముమ్మరం చేసింది.
సెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కౌంటింగ్ పరిశీలకులు సీఆర్ ప్రసన్న, ఎస్ జేడ, మనీష్ కుమార్ లోహన్ సమక్షంలో పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ �
సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ను కలుపుకొని 13 అంసెబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 31,78, 980 మంది ఓటర్లు ఉండగా, అందులో 24,56,146 మంది ఓటు (77.26 శాతం) హక్కును వినియోగించుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా 82.86 శాతం, మంచిర్యాలలో అత్యల్పంగా 69.06 శాతం పోలింగ్ నమోదైంది.
మంత్రపురి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటర్లు గులాబీ పార్టీకి జై�
మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 86.69 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటలకు మొద�
అల్లాదుర్గం మండంలోని ఆయా గ్రామాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్�