రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను తమ ఆస్తిగా భావించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. పార్టీ పనితీరు నాసిరకంగా తయారైతే గుర్తును కోల్పోవాల్సి రావచ్చని నొక్కిచెప్పింది.
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ సహా అన్ని పార్టీలు నేరచరితులకు భారీగా టికెట్లు ఇచ్చాయి. మొత్తంగా 412 మంది ఎన్నికల బరిలో ఉంటే వారిలో 94 మంది(23 శాతం) నేర చరిత్ర కలిగి ఉన్నారు.
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది
దేశాన్ని ధనబలంతో తానొక్కటే ఏలాలని బీజేపీ అనుకుంటున్నదని, ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరుస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్ధానాల అంశం గురించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలించాలని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అఖిల పక్ష భేటీలో దీన్ని చర్
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు ముఖ్యమైన అంశమని, దీనిపై చర్చ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ అంశంపై ఇవాళ స్పందిస్తూ.. ఒకవేళ రాష్ట్రాలు ఉచిత
న్యూఢిల్లీ: ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు తీవ్ర ఆర్థిక సమస్యల్ని సృష్టిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థా�
తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం,సీపీఐ..ఇలా పార్టీలు ఏవైనా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూ సంక్షేమ సర్కార్గా ముందుకుసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్వన్గా న�
పార్లమెంట్లో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వని పార్టీలను ఢిల్లీలో తిరగనివ్వబోమని బీసీల సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు అధ్యక్షుడు దాసు సురేశ్ హెచ్చరించారు. బీసీలకు దక్కాల్సిన హక్కుల విషయంలో ర�
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓ పిల్ విచారణ సమయంలో ఈసీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచ
భారత ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేసేందుకు ఫేస్బుక్తో పాటు పలు ఇతర సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, వాటిపై ఆంక్షలు విధించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రాన్ని కోరారు.
లక్నో: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలతోపాటు దేశ రాజకీయాల్లో మార్పునకు దారి తీసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. దీంత�