Mizoram | ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటుగా మి�
CM KCR | ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎలాంటి విరామం లేకుండా, రోజుకు నాలుగు న
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార మైకులు మూగబోయాయి.. ఇక ఈవీఎంల్లో ఓట్లు నిక్షిప్తం కావాల్సి ఉంది.
ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురసరించుకుని మంగళవారం వీడియో కాన
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్లు చేస్తున్నట్టు ట్రాఫిక్ �
తెలంగాణలో తొలి ఎన్నికల నుంచి కూడా ఆయా పార్టీ లు సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని పథకాలు టీఆర్ఎస్త
నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నేటి నుంచి మహానగరంలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, నిఘా మరింత పెరుగుతుందని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు.
ఒక సీనియర్ మాజీ ఐఏయస్ అధికారి, మేధావి, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చెప్పిన మాటలు వింటుంటే ఆనందం వేసింది. ఎన్నికల వేళ ప్రజలను భ్రమలకు గురిచేసేవిధంగా తెలంగాణలో అబద్ధపు ప్ర�
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ కోరారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన �
రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజలకు చేస్తున్న మోసాన్ని పొత్తుల ద్వారా బయటపెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసిన చాణక్యం కేసీఆర్ది. కమిటీల పేరుతో, ప్రకటనల పేరుతో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కంటెంట్కు ప్రీ-మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును (Wome