Freebies | ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఎలా ఆంక్షలు విధించాలన్న అంశంపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఈ విషయంలో పార్టీల మధ్�
దేశంలో ఎన్నికల నగారా మోగింది. తమ తమ మ్యానిఫెస్టోలను ప్రకటించి మరొకసారి దేశ ప్రజలను మోసం చేసేందుకు రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారానిక�
ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్ట�
చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సంకల్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్�
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హమీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేసేలా, ఎన్నికల గుర్తులు ఫ్రీజ్ చేసేలా ఈసీకి �
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాల్లో ఎన్నికల సందడి షురూ అయ్యింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల దిశగా సమాయత్తమవుతుండడంతో త్వరలో ప్రచార క
అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సిద్దిపేట కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
Election Commission | సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో పాటు ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పలు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. �
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్ తొలగి�
electoral bonds | ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ 30 సంస్థల్లో సగానికిపైగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దర్�
Future Gaming:
ఫ్యూచర్ గేమింగ్ సంస్థ రూ.1368 కోట్లు విరాళం ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు ఆ సంస్థ ఆ మొత్తాన్ని అందజేసింది. దీనికి సంబంధించిన డేటాను ఈసీ రిలీజ్ చేసింది. ఇంతకీ ఫ్యూచర్ గేమి�
పరువు నష్టం కేసుల్లో రాజకీయ పార్టీలు విచారణను ఎదుర్కొనవలసిందేనని కర్ణాటక హైకోర్టు చెప్పింది. కంపెనీలు, ప్రభుత్వాలు వంటి వాటికి వ్యక్తిత్వాన్ని ఆపాదించడం సాధారణ విషయమేనని తెలిపింది.