నేటి భారతంలో ఒకవైపు అన్నిరకాల అభివృద్ధి నిరోధక, ఛాందస, పునరుద్ధరణ సంప్రదాయవాదులు, మరోవైపు ఆధునిక ఉదారవాదుల మధ్య నిజమైన సంఘర్షణ జరుగుతున్నది. భారతీయ రాజకీయ నాయకులు దూరదృష్టి లోపించి స్వార్థ ప్రయోజనాలకే �
ఆయా సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ ఎత్తున విరాళాలు స్వీకరించిన జాతీయ రాజకీయ పార్టీగా బీజేపీ మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,358 విరాళాల ద్వారా బీజేపీ రూ.2,243 కోట్లను పొందింది. ఈ విషయాన్న�
లోక్సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై 2025, మార్చి 23 నాడు చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల రాజకీయ పార్టీల సమావేశం దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది.
జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అర్హులైన వారు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి అన్నారు.
జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు, ఎన్నికల సందర్భంగా నల్ల ధనాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిదిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వా
స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమవుతున్నది. అధికార యంత్రాంగం.. రాజకీయ పార్టీలు వారి పనుల్లో బిజీ అయ్యాయి. జిల్లాలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఇప్పటికే పూర్తయింది. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తు�
ఉచితాలు వద్దంటూనే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు హామీలు గుప్పిస్తున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విమర్శించారు. హైదరాబాద్లోని సెస్(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్
ఏఐ , డీప్ ఫేక్ టెక్నాలజీలతో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్(ఈసీ), ఈ అంశంపై తాజాగా ఆయా రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఏఐ టెక్నాలజీతో తయారుచేసిన కంటెం�
‘ఆశావహ అంచనాకు, సాధించిన ఫలితానికి మధ్య ఉండే తేడా ఆశాభంగం తప్ప మరేమీ కాదు’ ఈ మాటలు చెప్పింది తత్వవేత్తో లేదా వ్యక్తిత్వ వికాస నిపుణుడో కాదు. సాక్షాత్తూ భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కు�
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను లంచంగా పరిగణించాలన్న పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
1924 డిసెంబర్ 26-28 తేదీల్లో బెల్గాంలో (ఇప్పటి బెళగావి, కర్ణాటక) జరిగిన 39వ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించిన మోహన్దాస్ కరంచంద్ గాంధీ ఆ సందర్భంగా ఓ సందేశమిచ్చారు. ‘మనకు అతి త్వరలో స్వాతంత్య్రం రాబోతున్నద
Supreme Court: నిరసన చేపడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సుప్రీం సూచించింది. శంభూ బోర్డర్ వద్ద నిరసన చేప�
మండల్ కమిషన్ అమలు జరపాలని ఎగిసిన ఉద్యమ పరిణామాల తర్వాత తిరిగి బీసీ చైతన్యం ఇప్పుడు తెలంగాణ అంతటా బలంగా వీస్తున్నది. ఇది ప్రతి బీసీ ఎదను తడుతున్నది. బీసీ కులాల నుంచి ఎగుస్తున్న చైతన్యం ఎటువైపునకు దారిత�