బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కంటెంట్కు ప్రీ-మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును (Wome
తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. ఓటర్ జాబితాలో తప్పుల సవరణపై జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని�
ఆర్థిక సంక్షోభాల్లోంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు మరోసారి పారిశ్రామిక నియంత్రణల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. హరిత, సుభిక్ష, సుస్థిర పారిశ్రామిక భవిష్యత్తు కోసం సబ్సిడీలు, నియంత్రణలు, టారిఫ్లను సవరించుక
జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల ఏర్పాటు, కొత్త ఓటర్ జాబితా రూపకల్పనపై చర్చిండానికి బుధవారం అధికారులు వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.
Political Parties | గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. అయితే, కేంద్ర సమాచార కమిషన్ (CIC) ఆదేశాలను సుప్రీంకోర్ట�
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 48వ డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నా�
‘ప్రజాస్వామ్యంలో కనిపించే అత్యంత సుందర దృశ్యాల్లో ఒకటేమిటంటే, అతి సాధారణ ఓటర్లు అత్యంత శక్తిమంతులకు ఎదురునిలవటం, వారిని ఓడించటం-అమితావ్ ఘోష్ ’. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, ఈ కాలంలో చిరంజీవి ఇంకా ఎంత�
రాజకీయ పార్టీలు తమ వార్షిక ఖర్చులు, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇకపై ఆన్లైన్లో సమర్పించేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా https://iems.eci.gov.in/ వెబ్పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కొత్తగా ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఇకపై ఇందులోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది.
Minister KTR: ప్రతిపక్ష పార్టీలు కలవడం కన్నా.. దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఏకం కావడం ముఖ్యమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల భేటీతో లాభం లేదన్నా
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.