తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. ఓటర్ జాబితాలో తప్పుల సవరణపై జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని�
ఆర్థిక సంక్షోభాల్లోంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు మరోసారి పారిశ్రామిక నియంత్రణల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. హరిత, సుభిక్ష, సుస్థిర పారిశ్రామిక భవిష్యత్తు కోసం సబ్సిడీలు, నియంత్రణలు, టారిఫ్లను సవరించుక
జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల ఏర్పాటు, కొత్త ఓటర్ జాబితా రూపకల్పనపై చర్చిండానికి బుధవారం అధికారులు వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.
Political Parties | గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. అయితే, కేంద్ర సమాచార కమిషన్ (CIC) ఆదేశాలను సుప్రీంకోర్ట�
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 48వ డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నా�
‘ప్రజాస్వామ్యంలో కనిపించే అత్యంత సుందర దృశ్యాల్లో ఒకటేమిటంటే, అతి సాధారణ ఓటర్లు అత్యంత శక్తిమంతులకు ఎదురునిలవటం, వారిని ఓడించటం-అమితావ్ ఘోష్ ’. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, ఈ కాలంలో చిరంజీవి ఇంకా ఎంత�
రాజకీయ పార్టీలు తమ వార్షిక ఖర్చులు, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇకపై ఆన్లైన్లో సమర్పించేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా https://iems.eci.gov.in/ వెబ్పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కొత్తగా ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఇకపై ఇందులోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది.
Minister KTR: ప్రతిపక్ష పార్టీలు కలవడం కన్నా.. దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఏకం కావడం ముఖ్యమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల భేటీతో లాభం లేదన్నా
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.
దేశంలోని రాజకీయ పార్టీలకు అనామక వనరుల నుంచి విరాళాల రూపంలో వందల కోట్ల రూపాయాలు వచ్చిపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో 76 శాతానికిపైగా(దాదాపు రూ.887 కో�
Wrestlers Protest: మీటూ ప్రొటెస్ట్ చేస్తున్న రెజ్లర్లు.. గతంలో ఓ సారి రాజకీయ నాయకుల్ని దూరం పెట్టారు. కానీ ఈ సారి తమ ఆందోళనకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్పై కేస
Election Commission | రాజకీయ పార్టీలకు జాతీయ, రాష్ట్ర హోదా కల్పించడానికి ఈసీకి అధికారం ఉంది. కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి ఈసీ సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది.
మనమెక్కడ? .. ఈ ప్రశ్న కేంద్రంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడొక ఆసక్తికర అంతర్మథనం జరుగుతున్నది. ఏపీ నాయకుల్లో, మేధావుల్లో, విద్యావంతుల్లో, సాధారణ పౌరుల్లోనూ లోతైన సాలోచన సాగుతున్నది.