న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓ పిల్ విచారణ సమయంలో ఈసీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచ
భారత ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేసేందుకు ఫేస్బుక్తో పాటు పలు ఇతర సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, వాటిపై ఆంక్షలు విధించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రాన్ని కోరారు.
లక్నో: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలతోపాటు దేశ రాజకీయాల్లో మార్పునకు దారి తీసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. దీంత�
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలక మైందని, ఓటుతో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా పొందడంతో పాటు ప్రజలు ప్రశాం�
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఆ రెండు పార్టీలతో పాటు మొత్తం తొమ్మిది పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఫైన్ వేసింది. తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న నేర చ�
ఉప రాష్ట్రపతి | రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో రాజ్యసభకు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడు ఇవాళ సమ�
ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా | నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా పెట్టినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 17న జరుగనున్న పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.