Case Against Police | ముగ్గురు పోలీసులు ఒక యువతిపై ఏడాదిగా లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులపై కేసు నమోదు చేశారు.
చిక్కడపల్లి ఠాణా పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈసంపల్లి రాజును కిడ్నాప్ చేసి, చితకబాదిన కేసులో వీఆర్ సీఐ యాదవెల్లి కేసరి ప్రసాద్తో పాటు షమీ మోహియొద్దీన్, కూరెల్లి రామకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్
వరుస హత్యల ఘటనలో కామారెడ్డి పోలీసుల తక్షణ స్పందనతో దుండగులు రోజుల వ్యవధిలోనే చిక్కి కటకటాల పాలయ్యారు. డిసెంబర్ 13న ఈ ఘటనల్లో ప్రధాన సూత్రధారి ప్రశాంత్ అతని స్నేహితులు కలిసి ప్రసాద్ చెల్లెలు స్వప్నను �
Kamareddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
దొంగలు ప్రజలను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పథకం ప్రకారం తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు. మక్తల్ పట్టణంలో వారం వ్యవధిలోనే పలు కాలనీల్లోని ఇండ్లల్ల
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించినా మారడం లేదు కొందరు ప్రబుద్ధులు. ‘ఈ-చలాన్ల’ రూపంలో జరిమానాలు విధించినా పట్టించుకోవడం లేదు. రూల్స్ బ్రేక్ చేస్తూ ఇతర వాహనదారులు, ప్రజలను ప్రమాదాలకు గుర�
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు.. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు మడావి హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్త నిజం కాదని, తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు.
బీహార్లో పట్టపగలు కోర్టు ప్రాంగణంలో హత్య జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడైన అభిషేక్ కుమార్ అలియాస్ చోటే సర్కార్ను పాట్నాలోని ఓ కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు తీసుకొచ్చారు.
Arrest | వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై కిరాతకంగా దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడలు తీరుప
పార్లమెంట్లో బుధవారం స్మోక్ బాంబుల ద్వారా సృష్టించిన అలజడికి ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఘటన తర్వాత తప్పించుకుని తిరుగుతున్న కోల్కతాకు చెందిన ఈ టీచర్ను
మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మృతిచెందారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని బోధిన్టోలా ప్రాంతం లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు పోలీ�