Fire Accident | షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడడంతో కార్మికులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
నేరాలను ముందుగానే పసిగట్టి నియంత్రించడం, వాటిని విఫలం చేయడంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కీలక పాత్ర. ఇందులో తెలంగాణ పోలీసులకు ఉన్న ట్రాక్ రికార్డు అంతాఇంతా కాదు.
AP News | బైక్లు నడిపే వారందరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించకుండా పట్టుబడితే కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది.
ఒకప్పుడు డయల్-100కు కాల్చేసిన 5-10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేవారు. ఇప్పుడు గంటల తరబడి స్పందన కరువవడంతో ఈ సేవలపై బాధితులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. నిందితులపై తాజా చార్జిషీట్ను దాఖలు చేయడంతోపాటు ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన సాక్ష్యాధారాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో మంగళవారం నాం
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్కాన్సస్ రాష్ట్రంలోని ఫోైర్డెస్లో ‘మాడ్ బచర్' మాంసం దుకాణం బయట శుక్రవారం ఒక ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను కోర్టు వెనక్కి పంపింది. చార్జిషీట్లో తప్పులు దొర్లాయని సరిచేసి సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
Medchal | మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాపులోకి చొరబడి.. బంగారం, నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు.
Hyderabad | మద్యానికి బానిసై... నిత్యం అశ్లీల చిత్రాల చూస్తూ తన కామ వాంఛ తీర్చుకునేందుకు ఏకంగా కన్న కూతురిపైనే కన్నేశాడు. వావి వరసలు మరిచి తన వాంఛను తీర్చమని కోరటమే కాకుండా... కాదన్నందుకు ఏకంగా సొంత కూతురినే అతి కి
కుటుంబ కలహాలతో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన మండలంలోని మెంగారం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. ఏఎస్సై ప్రకాశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బోనాల్ గ్రామానికి చెందిన నీల స్వా