రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సారి లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టానికి వందకు పైగా కేంద్ర బలగాలు రాగా.. మిగిలిన బలగాలు నేడో రేపో వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్లో తార్నాకలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ) ఆవరణలో పోలీసులను ఉపసంహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
కుమ్రం భీం జిల్లా కాగజ్నగర్ పోలీస్స్టేషన్లో నమోదైన దాడి కేసులో బీఎస్పీ నేత, మాజీ అదనపు డీజీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై నమోదైన కేసు దర్యాప్తును కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Narsapur | నర్సాపూర్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం కేసీఆర్ నర్సాపూర్ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్ల�
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ ఒత్తిళ్లు మరోవైపు.. బ్యాంకు నుంచి రుణం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఆర్ ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చిందని పోలీసులు మంగళవారం తెలిపారు. రూ.400 కోట్లు డిమాండ్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తి దీనిని అంబానీ కంపెనీకి సోమవారం పంపినట్లు ఓ అధికారి చె�
ఇద్దరి వివాహేతర సంబంధం మరో ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది.. రెండు కుటుంబాల్లో చీకట్లు నింపింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను చంపగా, ఆ మహిళ భర్తను చంపించింది.
అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, సరైన పత్రాలు లేని కారణంగా రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.