Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల నియామవళిలో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీలతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు తరలించే డబ్బును అడ్డుకోవాలన్న లక్ష్యంతో తనిఖీలు చేపడుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఏలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారం, వెండి, నగదును పోలీసులు పట్టుకుంటున్నారు.
బంజారాహిల్స్లో పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో రూ.3.35 కోట్ల హవాలా సొమ్మును పట్టుబడింది. వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనగర్జన సభకు మంగళవారం కాన్వాయ్లో వస్తుండగా బాబు జగ్జీవన్ రాం చౌక్ వద్ద ఆదిలాబాద్ సీ�
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూ ల్ విడుదల చేసిన ఎన్నికల నియమవళి వెంటనే అమలు చేయడంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసు అధికారులు చెక్పోస్టులు ప్రారంభించారు.
డిజిటల్ మీడియా యుగంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు జనం మధ్య విన్యాసాలు చేస్తూ ఫాలోయర్లకు వినూత్న కంటెంట్ (Viral Video) అందిస్తున్నారు. ఈ విన్యాసాలు ఒక్కోసారి ప్రజలకు అసౌకర్య�
భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో సొంత తమ్ముడిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని బసవతారకనగర్ బస్తీలో నివాసముంటున్న షబ
thieves flaunting stolen money | దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. (thieves flaunting stolen money) చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక ద
Hyderabad | హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. శివశక్తి బార్ సమీపంలోని హైటెన్షన్ స్తంభాన్ని ఓ గుర్తు తెలియని యువకుడు ఎక్కి హంగామా సృష్టించాడు.