Bus stop stolen | ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన బస్ స్టాప్, దానికి సంబంధించిన స్టీల్ స్ట్రక్చర్ చోరీ అయ్యింది. (Bus stop stolen) ఈ విషయం తెలుసుకున్న అధికారులు షాక్ అయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ చోరీపై దర్యాప�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్లోని పార్కులో త్వరలో వివాహం చేసుకోనున్న ఓ జంటపై ఇద్దరు పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు.
నకిలీ సాధువులను గుర్తించేందుకు తమిళనాడులో పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. తిరువన్నామలై జిల్లాలోని అరుణాచలేశ్వర్ ఆలయం సమీపంలో వేలి ముద్రల సేకరణ డ్రైవ్ను ప్రారంభించారు. సాధువుల బ్యాక్గ్రౌం�
డ్రగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు.. మేము అమాయకులం.. అంటూ టీనాబ్ విచారణలో కొందరు డ్రగ్ వినియోగదారులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలతో అధికారులు విస్మయం చెందుతున్నారు.
మధ్యప్రదేశ్లోని మహా నగరంగా పేరొందిన ఉజ్జయినిలో ఇటీవల 12 ఏండ్ల లైంగిక దాడి బాధితురాలు అర్ధనగ్నంగా చిరిగిన బట్టలతో, గాయాలతో స్థానికుల ఇండ్ల తలుపులు తడుతూ, పిలుస్తూ తనను రక్షించాలని వేడుకుంది.
woman harassed by Police | కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్�
తన కుమారుడు ఇలాంటి పనిచేసాడన్నది నమ్మలేకపోతున్నానని, 12ఏండ్ల బాలికపై ఘాతుకానికి పాల్పడ్డ వాడికి బతికే హక్కు లేదని, నిందితుడికి మరణశిక్ష విధించాల్సిందేనని ఉజ్జయిని రేప్ కేసులో నిందితుడి తండ్రి రాజు సో�
మైనర్ బాలుడు సహా ముగ్గురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో సెంట్రల్ డీసీపీ అబ్దుల్ బారి వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ర్టానికి చెంద�
నగరంలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల వ్యూహం ఫలించింది. అనుకున్న సమయానికి కీలకమైన ఖైరతాబాద్ గణేనాథుడిని మధ్యాహ్నం ఒకటిన్నరకు, బాలాపూర్ గణేశుడిని 4.30 గంటలక�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారి పక్కనే గల ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు ముం దుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మాస్కులు ధరించిన వందల మంది సామూహిక దోపిడికి పాల్పడ్డారు. సెంట్రల్ సిటీలోని స్టోర్లలో దూరిన యువతీ యువకులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఐఫోన్ల�
బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు సంబురంగా జరిగాయి. వాడవాడల నుంచి గణేశుడి విగ్రహాలను ప్రత్యేకంగా వాహనాల్లో అలంకరించి శోభాయాత్రగా తరలించారు.
గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఓ జవాన్పై దాడి చేశారు. ఈ ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. జవాన్పై ఒక్కసారిగా దాడికి దిగిన దుండగులు అనంతరం చేతులు కట్టేసి వీపుపై పీఎఫ్ఐ అన�
వినాయక నిమజ్జనోత్సవాన్ని మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమయ్యారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.