Crime | ఉత్తరప్రదేశ్లో మరో అమానవీయ ఘటన జరిగింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన హెడ్కానిస్టేబుల్ సహా డజనుమంది అతడిని చావబాది ఆపై ఒకరితర్వాత ఒకరిగా అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు.
‘రూ.25 లక్షలు ఇవ్వాలని.. లేకుం టే నీవు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఫైల్ తయారు చేసి సీఎంకు పంపిస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఓ అధికారిని బెదిరించారు.
Mob Attacks Police | ఒక గుంపు పోలీసులపై దాడి చేసింది. (Mob Attacks Police) వారి అదుపులో ఉన్న రౌడీ షీటర్ను విడిపించింది. ఈ దాడిలో ఎస్ఐకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ కూడ�
మతిస్థిమితం తప్పిన ఓ కొడుకు ఆగ్రహంతో ఊగిపోతూ కన్నతల్లినే రోకలిబండతో కొట్టిచంపాడు. అడ్డుగా వచ్చిన మరో మహిళపైనా దాడి చేయగా ఆమె చావు బతుకుల మధ్య దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నది. భూపాలపల్లి జిల్లా రేగొండ మ�
Encounter | ఛత్తీస్గఢ్లోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముతవండిలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఆరు నెలల బాలిక మృతి చెందింది. బాలిక తల్లితో పాటు ఇద్దరు డీఆర్జీ సైన
మతిస్థిమితం లేని ఓ మహిళ టవరెక్కి హల్చల్ చేసిన ఘటన దండేపల్లిలో ఆదివారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన బొడ్డు బక్కవ్వ(55) కొన్నేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నది.
ఓ యువతిని ప్రేమించి పెళ్ల్లి చేసుకుంటానని నమ్మించి ఏఆర్ కానిస్టేబుల్ మోసం చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సంచలనం రేకెత్తించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ప్రతివాదులుగా ఉన్న పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వాదనలు కూడా విన్న తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
Hyderabad | హయత్నగర్లో ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఆ విద్యార్థి ఆచూకీ కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
మాజీ ప్రియుడిని డ్రగ్స్ కేసులో ఇరికించి పగ తీర్చుకోవాలని స్కెచ్వేసి అతడి కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించిన యువతి ప్లాన్ బెడిసి కొట్టి కటకటాలపాలైంది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనను జూబ్లీహిల్స్
Hyderabad | మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు ఓ యువతి కుట్ర చేసింది. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతున్నాడనే కోపంతోనే గంజాయి కేసులో అతన్ని ఇరికించేందుకు యువతి కుట్ర చేసినట్లు పోలీసుల విచారణల�
e Challan | వాహనాల పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరక�
Nizamabad | జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. పీకల దాకా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో లారీ, కారు టోల్ప్లాజా కౌంటర్లోకి ద�
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. 80 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.7లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన వరంగల్లోని శివనగర్లో ఆదివారం వెలుగుచూసింది.