Fire Accident | అగ్నిప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి.
రాష్ట్రంలో పోలీసు లు లేనిదే పాలన సాగేటట్టు లేదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభు త్వం ఏ కార్యక్రమం చేపట్టినా ముందు పోలీసులు ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు.
అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల మధ్య గుడారాలు వేసుకున్న పలు కుటుంబాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంత�
రంగారెడ్డి జిల్లాలో రైతు ఉద్యమాలపై పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. పోలీసులు ఆంక్షలు విధించి రైతుల హక్కులను కాలరాస్తున్నారు. జిల్లాలో ఓవైపు గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూసేకరణ, మరోవైపు ఫార్మా విలేజ్ కోస�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బుధవారం సాయంత్రం భ్రమరాంబ ఆలయం వద్దకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు లోనికి వెళ్లకుండా పోలీసులు అ�
Murder | నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. మృతురాలి రెండో ప్రియుడే వారిని మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Kotha Prabhaker Reddy | అటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను, ఇటు పోలీసులను ఎవ్వరినీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ చేసుకోనివ్వట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
Telangana | కాంగ్రెస్ పాలనలో ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పోలీసులు(Police) కనీసం పండుగ పూట కూడా ప్రశాంతంగా గడపని పరిస్థితులు నెలకొన్నాయి.