Asha Workers | హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై సర్కారు అప్రజాస్వామిక వైఖరి అవలంబిస్తున్నదని గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. చలో ట్యాంక్బండ్కు బీఆర్ఎస్ ఇచ్చి న పిలుపుతో రాష్ట్ర�
ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, జాతీయత, నిజాయతీలకు సంబంధించిన దస్ర్తాల ధ్రువీకరణను వారి నియామక తేది నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అన్ని రాష్ర్టాల పోలీసులకు సుప్రీంకోర్టు మ�
Police Lathi Charge | సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష సాధారణీకరణను వ్యతిరేకించారు. ఈ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాతపద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీ
Srisailam | ప్రఖ్యాతి గాంచిన శ్రీశైల మహా క్షేత్రానికి కార్తీక మాసంలో దేశం నలుమూలల నుండి వచ్చిన యాత్రికులకు సేవలందించడంలో పోలీసులు అంకిత భావంతో విధులు నిర్వహించారని ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ అన్నారు.
Chevella Road Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మ�
Man Dials Police Over Rs. 10 | ఒక వ్యక్తి గుట్కా ప్యాకెట్ కొన్నాడు. దాని కోసం రూ.10 చెల్లించలేదు. ఏడాదిపైగా అడిగి అడిగి విసిగిపోయిన షాప్ యజమాని చివరకు పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ వ్యక్తి నుంచి రూ.10 వసూ�
నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలీస్ పహారాలోనే కొనసాగుతున్నది. హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గురువారం పాఠశాలలోకి మీడియాను పూర్తిగా నిషేధించారు.