భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం జరిగిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. సాక్షాత్తు సీఐ వాహనంలో ఓ అధికార పార్టీ నా యకుడిని తిప్పుతూ కని
మహబూబాబాద్లో శాంతియుత నిరసన కార్యక్రమానికి పోలీసులతో అనుమతి నిరాకరించడం అనేది అధికార దుర్వినియోగానికి, ప్రజాస్వామ్య హేళనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న పలు సంఘాల నేతలను ఆయా చోట్ల పోలీసులు కట్టడి చేశారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝ�
Droupadi Murmu | ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద శనివారం హై టెన్షన్ నెలకున్నది. స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో ఏబీవీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు శనివారం బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడి
ఓ కేసు గురించి బయటికి వెళ్లొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్రకు.. ఫోన్లో మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్ రామస్వామి కనిపించాడు. అతని ఒళ్లంతా చెమటలు. ఫోన్ పెట్టేసిన తర్వాత అదోలా అయిపోయాడు.
కంగారుగా ఉన్న రామస్వ�
ప్రభుత్వంలో ఉన్నతమైన పదవి (నామినేటెడ్ పోస్ట్) ఇప్పిస్తామంటూ ఓ ముఠా బాలీవుడ్ నటి దిశా పటాని తండ్రి జగదీశ్ పటానీని మోసం చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు వ్యక్తుల ముఠా ఆయన నుంచి రూ.25లక్షలు తీసుకొ
ఫార్మా కంపెనీ నెలకొల్పేందుకు భూసేకరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్, కాడ స్పెషల్ ఆఫీసర్తోపాటు మరికొందరిపై స్థానికులు దాడి చేసిన ఘటన తె�