Nallagonda | పోలీసులు కేసు నమోదు చేయట్లేదని చెప్పి ఓ ఆటో డ్రైవర్ సెల్ టవరెక్కి హల్ చల్ సృష్టించాడు. ఈ ఘటన కట్టంగూర్ మండల పరిధిలోని అయిటిపాముల జాతీయ రహదారి సమీపంలో చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ రైతు కుటుంబానికి పోలీసులు రూ.9.91 లక్షలు జరిమానా విధించారు. విద్యాధర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 10న చితిపై కూర్చున్నారు.
Rajasthan farmer | భూమికి పరిహారం కోసం కుటుంబంతో కలిసి సజీవ దహనానికి ఒక రైతు ప్రయత్నించాడు. రోడ్డుపై చితి పేర్చి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. అయితే తాజాగా ఆ రైతుకు పోలీసులు షాక్ ఇచ�
Telangana Bhavan | గురువారం మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ నాయకులతో సందడిగా ఉన్న తెలంగాణ భవన్లో.. సాయంత్రం నాటికి ఒక గంభీర వాతావరణం ఏర్పడింది. తెలంగాణ భవన్ వద్ద వందల మంది పోలీసులు వాలిపోయారు.
Hyderabad | హయత్నగర్లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ వద్ద ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ను తిరిగి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
Asha Workers | హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు.