తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళా రైతుపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆమెను తీవ్రంగా కొట్టి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి తీసుకెళ్లి దవాఖానలో పడేశారు.
Ghatkesar | ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట.. ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Accident Victim's Body | రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని రెండు రాష్ట్రాల పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన గ
సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్జోషి అన్నారు. శుక్రవారం మామునూరులోని 4వ బెటాలియన్లో కమాండెంట్ రామ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ�
యూనియన్ కార్బైడ్ నుంచి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాల దహనానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్లోని పీతంపుర్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతికి యత్నించడంతో శుక్రవారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీతంపుర్
Perni Jayasudha | మచిలిపట్నం ప్రైవేట్ గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖలోని వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన పోలీసులకు శౌర్య, మహోన్నత, ఉత్తమ, కఠిన, సేవా పతకాలను ప్రకటించింది.
Hyderabad | హైదరాబాద్లోని కొండాపూర్లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజరాజేశ్వరీ కాలనీ గెలాక్సీ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లో మంటలు చెలరేగాయి.
Harish Rao | రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైమ్ రేటు పెరిగిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 22.5 శాతం పెరిగిందని తెలిపారు. మహిళలపై అత్యాచారాల
Harish Rao | రాష్ట్రంలో వరుసగా పోలీసు కానిస్టేబుళ్లు ఆత్మహత్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పందించారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్