స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించడానికి కారణంగా చూపిస్తూ 13 మందిని నిందితులుగా చేర్చారు. 2023 మార్చి 16న సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ
తిమ్మాపూర్ సర్కిల్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ సదన్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు బండారి రమేష్ శాలువా కప్పి సత్కరించారు.
Nizam College | హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని శనివారం కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి ప్రిన్సిపాల్కు వ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుండగులు కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు తాళం వేసిన ఇండ్లు, గుడులు, వ్యాపార సముదాయాలలో దొంగతనాలకు పాల్పడిన దుండగులు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పోలీసుల న
సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించ�
Fire Accident | హైదరాబాద్ అఫ్జల్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో మూడు అంతస్తుల రెసిడెన్సియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది.
Youth Murder | హత్య కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు కోర్టుకు హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
Jaish terrorists | జమ్ము కశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. థ్రాల్ ప్రాంతంలోని నదిర్ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
Bellamkonda sai srinivas | ఈ మధ్య చాలా మంది ట్రాఫిక్లో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వారిని భయపెడుతున్నారు. కొందరు ర్యాష్ డ్రైవింగ్తో వణికిస్తుంటే, మరి కొందరు రాంగ్ రూట్లో వచ్చి ఇబ్బందులకి గురి చేస్తున్న
ఓ వైపు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, అధికారులు జాప్యం చేస్తున్నారని, అదీగాక తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు.
Hyderabad | డబ్బుల కోసం వివాహ వేడుకలో హిజ్రాలు అసభ్యకరంగా ప్రవర్తించి న్యూసెన్స్కు పాల్పడ్డ ఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ లో చోటుచేసుకుంది.
Justice Chandrakumar | చత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలుపుదల చేయాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు, విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.
వరుస దొంగతనాల కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివర�
ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రొఫెషనరీ ఎస్సై జగదీష్ అన్నారు. మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.