శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ ఏడాది జాతీయస్థాయిలో పోటీ పడేందుకు రాష్ట్రం నుంచి 30 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. పోలీసుల పనితీరును పరిగణలోకి తీసుకొని ఇచ్చిన ర్యాంకింగ్స్లో సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన చౌదరిగూడ పోలీస్�
రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను ఏమేరకు అమలు చేశారో వివరించాలని కోరి
భారీ వర్షాల దృష్ట్యా అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బంది 24 గంటలు స్పందించేలా అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో శుక్రవ�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెర�
పోలీస్ స్టేషన్.. ఆ పేరు వింటేనే గతంలో జనం భయంతో వణికిపోయేవారు. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో పోలీసుస్టేషన్లు మాత్రం ఇందుకు భిన్నం. కార్పొరేట్ కార్యాలయాల్లా తలపిస్తున్న ఠాణాలు... దేశానికే రోల్ మాడల్గా
శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం గ్రేటర్లో పోలీసు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పోలీసు స్టేషన్లు కొలువుదీరనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి.
బోధన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆయా ఏరియాలకు చెందిన ఆటో డ్రైవర్లు, ఓనర్లు వారి ఆటోల వివరాలను పోలీస్స్టేషన్లలో నమోదు చేయించాలని ఏసీపీ కిరణ్కుమార్ అన్నారు.
ఇక నుంచి సెల్పోన్ పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందొద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందొచ్చని నల్లగొండ ఎస్పీ అపూర్వరావు అన్నారు. నల్లగొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 50 సెల్ఫోన్లను స్వాధ�
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో రాష్ట్రవ్యాప్తంగా నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అందులో నందిగామ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజుపై సోషల్మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర