పోలీస్ ఠాణాలకు నెలవారీ ఖర్చులకు ప్రభుత్వం అందించే నిధులకు బ్రేక్ పడుతున్నది. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్లు వసూలు చేయడం, ఫిర్యాద
సీఎం రేవంత్రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్లతో
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. గురువారం బీఆర్ఎస్ క
పోలీసు స్థలాలపై రేవంత్ సర్కారు కన్ను పడింది. నగరం నడిబొడ్డు నుంచి ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ను తరలించే ప్రయత్నం జరుగుతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోషా మహల్లోని పోలీస్ స్టే�
తుంగతుర్తి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సామేల్ ఆదేశాల మేరకే తమను స్టేషన్కు తరలించారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. స
సైకిల్ పెట్రోలింగ్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్స్టేషన్లకు అప్పగించిన బ్యాటరీ సైకిళ్లు, హెల్మెట్లు కనిపించడం లేదు. ఆ సైకిళ్లు ఎక్కడున్నాయి? దొంగలు అపహరించారా? సిబ్బంది చేతివాటం ప్రదర్శించ�
రాష్ట్రంలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో మళ్లీ నేతలు ఇచ్చే డబ్బుల కోసం ఆశగా ఎదురుచూసే పరిస్థితులు వచ్చాయి. స్టేషన్కు వచ్చినవాళ్లు ఎంతోకొంత చేతిలో పెట్టకపోతారా? ఈ నెలకు సరిపడా ఛాయ్లు, బిస్కెట్లు, పనోళ్ల�
Naveen Patnaik | పోలీస్ స్టేషన్లో కూడా మహిళలకు రక్షణ లేదని ఒడిశా మాజీ సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ విమర్శించారు. రాజ్భవన్లో ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లే�
పాకిస్థాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)రెచ్చిపోయింది. ‘ఆపరేషన్ హెరాఫ్' పేరుతో బలోచిస్థాన్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. సైనిక స్థావరాలు, పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్
నగరంలో కీలకమైన జోన్లో కొందరు పోలీసులు సెటిల్మెంట్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు చట్టం నేరస్తులకు చుట్టమవుతోంది. క్రిమినల్స్కు అండగా ఖాకీలు నిలుస్తున్నారు.
నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్పై అవిశ్వాసం పేరిట బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరించి సంతకాలు చేయించుకున్నారని, పోలీస్ స్టేషన్ల వేదికగా ప్రజా పాలన కొనసాగుతుందని, ఈ విషయాలను ప్రజలు గమనిస్తున
పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, వారి సమస్యలను సత్వరమే పరిషరించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు �
మంథని నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లు ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభట కేంద్రాలా? లేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలా? అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు.. తమ కనుసన్
పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ సురేశ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన