జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ సైబర్ వారియర్స్ పని చేస్తుండగా వారికి సోమవారం సైబర్ వారియర్స్ హెల్ప్లైన్ నంబర్లను, మొబైల్ ఫోన్లను ఎస్పీ రాహుల్ హెగ్గే జిల్లా పోలీస్ కార్యాలయంలో సో�
సిటీ ఠాణాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కన్పించకపోవడమే కాకుండా.. వచ్చిన బాధితులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులను అప్యాయంగా పలుకరిస్తూ.. మీ కోసం మేమున్న
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమయ్యింది. పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 54,855 మంది విద్యార్థులు పరీక్ష�
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, అజ్ఞాత దళ కమాండర్ అశోక్ (కుర్సం వజ్జయ్య)ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. వరంగల్ జిల్లా దళ కమాండర్ గోపన్న, మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్�
‘పోలీసు అధికారులు, సిబ్బంది, ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకంగా వ్యవహరించాలి. చట్ట ప్రకారం నడుచుకోవాలి. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తే ఎలా...ప్రజలకు న్యాయం చేసినప్పుడే వారికి పోలీసులంట�
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని గత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్నాబ్(తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో)నేడు సిబ్బంది కొరతతో పాటు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదు�
కొద్దిరోజుల నుంచి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెల్లో దర్జాగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి లూటీ చేసేస్తున్నారు. ఇటు ఆలయాల్లోనూ ప్రవేశించి దేవుడి ఆభరణాలు, హుండీలను పగులగొట్టి నగదు ఎత్త�
ప్రభుత్వం యాసంగిలో సాగుకు నీళ్లు ఇస్తదో లేదో అనే అప నమ్మకం రైతుల్లో ఏర్పడిందని, దీంతో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారని, వెంటనే రైతుల్లో విశ్వాసం, నమ్మకం కల్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
పోలీస్స్టేషన్లలో రిసెప్షనిస్టుల పాత్ర చాలా కీలకమని, పలు సమస్యలపై ఠాణాకు వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా పలకరించి మన్ననలు పొందాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్లో పరిధిలో ఇంటిగ్రేట
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.
కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ బైండోవర్ కేసులపై ఆ పార్టీలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దాదాపు 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ టికెట్ �
ఒకప్పటి పోలీసుల ప్రాణత్యాగాల ఫలితమే ఇ ప్పటి ప్రశాంతమైన జిల్లాకు కారణమని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోన�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతల విషయంలోఎన్నో సందేహాలు ఉండేవనీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో