జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు యాదాద్రిభువనగిరి జిల్లా డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడారు.
పోలీస్స్టేషన్లకు చెంది న వివిధ రకాల పని విభాగాల్లో ఆరు నెలలుగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కరీంనగర్ కమిషనరేట్, తాజాగా 13వ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇబ్రహీంపట్నం సబ్డివిజన్కు ప్రభుత్వం కొత్తగా రెండు పోలీస్ స్టేషన్లను మంజూ రు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయటం
ఠాణాకు వెళ్లాలంటే భయం. భయాన్ని తొలిగించి న్యాయం అందించే ఠాణాగా మార్చాడు. నక్సలిజానికి జనం జేజేలు పలుకుతూ ఎర్రజెండాలను గుండెలకు హత్తుకున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు అంటే ప్రజలకు నమ్మకం
జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయడంతోపాటు కరణ్కోట పోలీసు స్టేషన్లో సీసీ కె�
Nirbhaya fund | నిర్భయ నిధులతో పోలీసుల కోసం కొనుగోలు చేసిన బొలేరో వాహనాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమైన శివసేన ఎమ్మెల్యేల రక్షణ కోసం వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు అందుబాటులో లేక పోలీసులు కండిషన
సీనియర్ సిటిజన్లు నేటి తరానికి మార్గదర్శకులని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం అమలుపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ప్రతీ పోలీసుస్టేషన్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఆచరణలో అమలు కావట్లేదు. మూడింట ఒక స్టేషనలో కనీసం ఒక కెమెరా కూడా అమర్చలేదని భారత న్యాయ నివేదిక తాజాగా వెల
శాంతిభద్రతల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులపై దృష్టి పెడుతున్నది. నగర, పట్టణ ప్రాంతాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం అ
ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న శాఖల్లో పోలీసు శాఖ ప్రముఖమైనది. అందుకే కేంద్ర హోంశాఖ ఏటా దేశంలోని ప్రజలకు అత్యుత్తమమైన, ప్రజా రంజకమైన సేవలనందించే పోలీస్ స్టేషన్లను గుర్తించి, వాటిని అత్యుత్తమ ‘పోలీస్ స�
అన్ని పోలీస్స్టేషన్లకూ భవనాలు: డీజీపీ సిరిసిల్ల రూరల్, మే 14: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిస�
రాష్ట్రంలో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన 17 ఫంక్షనల్ వర్టికల్స్ (పోలీస్ పని విభజనాంశాలు)లో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్ల జాబితా విడుదలైంది.