ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న శాఖల్లో పోలీసు శాఖ ప్రముఖమైనది. అందుకే కేంద్ర హోంశాఖ ఏటా దేశంలోని ప్రజలకు అత్యుత్తమమైన, ప్రజా రంజకమైన సేవలనందించే పోలీస్ స్టేషన్లను గుర్తించి, వాటిని అత్యుత్తమ ‘పోలీస్ స�
అన్ని పోలీస్స్టేషన్లకూ భవనాలు: డీజీపీ సిరిసిల్ల రూరల్, మే 14: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిస�
రాష్ట్రంలో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన 17 ఫంక్షనల్ వర్టికల్స్ (పోలీస్ పని విభజనాంశాలు)లో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్ల జాబితా విడుదలైంది.