బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్తో కలిసి లాల్ దర్�
ఆర్మూర్ సొసైటీలో రైతులకు పోలీసు భద్రత మధ్య ఎరువులను పంపిణీ చేశారు. మంగళవారం సొసైటీకి వచ్చిన రైతులకు యూరియా అందకపోవడంతో ఆందోళన చేపట్టారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు �
గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నం
Miss World | హైదరాబాద్ - నాగార్జునసాగర్ రహదారిపై సోమవారం పోలీసులు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు బాంబుస్వ్యాడ్, డాగ్స్వ్యాడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖ�
NEET Exam | ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జానకీ వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని వెల్లడించారు.
పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో సిటీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. సున్నిత ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయులను వెనక్కు పంపడంపై కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా వ�
మహబూబ్నగర్ జిల్లాలో రంజాన్ పండుగను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి పర్యవేక్షించారు. ఆదివారం ఎస్పీ తన కార్యాలయంలోని చాంబర్లో జిల్లా పోలీసు అధికారులతో టెలికాన�
పోలీసు బందోబస్తు మధ్య ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరాయి. ఇంటర్ విద్యాధికారి కె.రవిబాబు ఆధ్వర్యంలో జనరల్-2, ఒకేషనల్-1 సెట్స్ను నయాబజార్ జూనియర్ కళాశాల కేంద్రంగా ఉన్న స్ట్
సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనంతారం వద్ద నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్�
తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై ఫార్ములా ఈ-కార్ రేసులో ఏసీబీ కేసు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు భద్రత ఏర్పాటు చేశారు