Jammu Kashmir | జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలి
Telangana Bhavan | తెలంగాణ భవన్( Telangana Bhavan) వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ(Arekapui Gandhi) మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో.. తెలంగాణ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించార
Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే కర్తవ్య్ పథ్ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులతో భద�
Ayodhya | ఈ నెల 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్యలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
భూదాన్పోచంపల్లి చేనేత కళాకారులు రూపొందించిన కళాఖండాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిదా అయ్యారు. అబ్బురపరిచే విభిన్న చేనేత చీరల అందాలను చూసి ఆమె మంత్ర ముగ్ధులయ్యారు. పెవిలియన్ థీమ్ పేరుతో ఏర్పాటు చేస
Governor | రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిందనలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుతున్నా. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్�
Assembly | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
Assembly | రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉభయలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు.
కొత్తకొండ జాతరలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జోన్ డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించి ఆల య ప్రదక�
గణేశ్ నిమజ్జనం సందర్భంగా పాతనగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. దక్షిణ మండల వ్యాప్తంగా సుమారు 1700 వినాయక మండపా�
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నేతలతో కలిసి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆన�