కొత్తకొండ జాతరలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జోన్ డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించి ఆల య ప్రదక�
గణేశ్ నిమజ్జనం సందర్భంగా పాతనగర వ్యాప్తంగా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. దక్షిణ మండల వ్యాప్తంగా సుమారు 1700 వినాయక మండపా�
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నేతలతో కలిసి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆన�
చార్మినార్ : హైద్రాబాద్ నగర అందాలు చార్మినార్ పరిసరాల్లోనే దాగున్నాయని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ అభిప్రాయపడ్డారు.ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చారిత్రక చార్మ�