హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పా�
పోలీసు విభాగంలో ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పతకాలు ప్రదానం చేశారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుక�
జెండా పండుగ వేళ పలు కట్టడాలు త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వెంకటాపూర్లోని రామప్ప ఆలయం, వరంగల్ రైల్వేస్టేషన్, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సరికొత్త శోభ సం�
ఒకరు ఆటో డ్రైవర్. అతడి నెల సంపాదన రూ.10 వేలు. రోజూ పనిచేస్తేనే గాని పూట గడవని పరిస్థితి. మరొకరు పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక పోస్టులో ఉన్న వ్యక్తి. లక్షన్నరకు పైగా జీతం. పక్కపక్కనే ఉండే వీరి మధ్య ఇంటి స్థల
నేటి నుంచి హెల్మెట్ధారణను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో తప్పనిసరి చేయబోతున్నారు. ఇదివరకే ఉన్న నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా హెల్మెట్ లేకు
విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణగా ఏర్పాటైన హైడ్రా యాక్షన్లో దూకుడు పెంచింది. ఇప్పటికే గడిచిన నెల రోజులుగా కబ్జా రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మూడు దశల్లో కార్యాచరణ రూపొందించుకుని ఇందుకు
పంద్రాగస్టుకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ప్రత్యేకంగా పారింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
మతాచారాలకు అనుగుణంగా గడ్డం కలిగి ఉండటం తప్పేమీ కాదని, అలా ఉన్న పోలీసులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు చేపట్టవద్దని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీస్ శాఖను ఆదేశించింది.
వృత్తిలో రాణించాలంటే గాడ్ ఫాదర్ సపోర్టు ఉండాల్సిందే. లేకుంటే కిందిస్థాయి సిబ్బంది కూడా మాట వినరు. సీనియర్లు అసలు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితులతో మానసిక వేధింపులకు గురవుతున్న కొందరు అధికారులు..బలవన�
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ నేత షేక్ అబ్దుల్లా సోహైల్ అన్నారు. నగరంలో ఇప్పటి వరకు 30 హత్యలు జరిగాయని, రౌడీ షీటర్ల ఆగడాలు పెరిగాయని, పోలీసులు ఎలాంటి విచారణ చేయడం లేదని ఆరోపిం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. నిబంధనలకు విరుద్ధంగా సిరిసిల్లలోని మానేరు వాగు, వేములవాడలోని మూలవాగుల్లో తవ్వుతున్నది. నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నది.
నిషేధిత మాదక ద్రవ్యాలను తయారుచేసి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న దురుద్దేశంతో అక్రమార్కులు డ్రగ్స్ తయారీకి పాలు పడుతున్నారు. పగలంతా జల్సాలు చేస్తూ రాత్రివేళలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. నిషేధ�
సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే కుమారస్వామి సూచించారు. సైబర్ నేరాలు, షీటీంలపై పోలీసు శాఖ ఆధ
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారి ఆ డిపార్ట్మెంట్ పరువు తీశాడు. తన స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్పై కన్నేశాడు. పథకం ప్రకారం ఇంటికి పిలిపించుకొని తన సర్వీస్ రివాల్వర్తో చంపుతా