పోలీసు ఉద్యోగం అనేది ఒక పవిత్రమైన ఉద్యోగమని, రాజ్యాంగానికి విధేయత చూపుతూ నిజాయితీగా ప్రజల మాన ప్రాణాలను కాపాడటంలో కర్తవ్యం నిరవర్తించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు మరువలేనివని, నిబద్ధత, నిజాయితో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఉమెన్ సేఫ్టీవింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ క్రాంతి వల్లూరు శిక్షణ పూర్త�
ఎంతో కష్టపడి పోలీసు కానిస్టే బుల్ కొలువు సాధించిన యువతీ యువకులు తమ శిక్షణను పూర్తిచేసుకున్నారు. మా మునూరు పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో 1,127 మంది మహిళలు, మడికొండ సిటీ పోలీసు శిక్షణ కళాశాల (సీపీటీసీ)లో 246 మం�
పోలీస్ ఠాణాలకు నెలవారీ ఖర్చులకు ప్రభుత్వం అందించే నిధులకు బ్రేక్ పడుతున్నది. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్లు వసూలు చేయడం, ఫిర్యాద
సీఎం రేవంత్రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో నగరంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు బలగాలు మోహరించాయి. లగచర్ల సంఘటనతో పోలీసు ఉన్నత అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర నలమూలల నుంచి ప�
రాష్ట్రంలోని సగం పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేవని పోలీసు శాఖ ఇచ్చిన వివరణలో తేలిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో అవినీతి జలగల ఆట కట్టించకపోవడం అనేక విమర్శలకు తావిస్తున్నది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న 12 మందిని గుర్తించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలకు సిద్
కామారెడ్డి జిల్లా ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ త్వరలో బదిలీ కానున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్కు బదిలీచేయాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద�
అవినీతి అధికారులతో పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నది. కొందరు అక్రమార్కుల కారణంగా డిపార్ట్మెంట్ మొత్తం ప్రజల్లో పలుచనవుతున్నది. తప్పుచేసిన వారితో ఊచలు లెక్కించే పోలీసులే లంచాలకు మరిగి జైలుపాలవుతున్న
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది కాకముందే అన్ని రంగాల ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్శాఖ సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నదని ఆరోపించ�
Jagadish Reddy | రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే పరిస్థితులు అన్నీ తారుమారు అయ్యాయి. అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వ శాఖలు పడకేశాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadees Reddy) విమర్శించారు.
సమాజానికి విద్యార్థులే దిక్సూచి అని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. చదువుకునే వయస్సులోనే విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు సమాజాన్ని బా
గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ లు తయారవుతున్నాయని.. నేను పోలీసు శాఖలో పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా.. అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పోలీసుశాఖ ఇంత ఘోరమైన స్థాయికి దిగజారడం బాధ�
ఏక్ పోలీస్ విధానం అమలు కోసం ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. కుటుంబసభ్యులతో కలసి ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో శనివారం 39 మంది కానిస్టేబుళ్లపై పోలీ