Telangana Police | తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై పోలీసుశాఖ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వారి సమస్యలను పరిష్కరించకపోగా ఆందోళనలు చేస్తున్నవారిపై ఆర్టికల్ 311ను ప్�
ప్రజలకు భద్రత కల్పించడంలో భాగంగా తమ ప్రాణాలు అర్పించిన పొలీసు అమరవీరుల సేవలు మరవలేనివని సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి, సుధీర్బాబు అన్నారు.
ఈజీ మనీ లక్ష్యంగా ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పెరుగుతున్న సాంకేతికత పుణ్యమా అని రోజుకో తీరున మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇన్నాళ్లూ బ్యాంక్, ఏటీఎం, క్రెడిట్ కార్డులు,
‘ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. దానిని పట్టుకునేందుకు మార్గం తప్పనిసరిగా లభిస్తుంది’ అని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పేర్కొన్నారు. ఇటీవల జిల్లా పోలీస్ శాఖలో ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ‘స్ట
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రక్షాళన మొదలైంది. టాస్క్ఫోర్స్ విభాగంలో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపుతూ ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం పోలీసు శాఖను కదిలించింది. దీంతో జిల్లా వ్యా�
‘పిల్లి గుడ్డిదైతే.. ఎలుక ఇల్లంతా తిరిగినట్టు’ ఉంది రాష్ట్రంలో పోలీస్శాఖ పరిస్థితి. పోలీసు స్టేషన్లలోనే సెటిల్మెంట్లు, మహిళా సిబ్బందిపై లైంగికదాడియత్నాలు, ఇసుకాసురులతో దోస్తానాలు, స్టేషన్కు వచ్చే మ
కందనూలులో కొందరు ఖాకీల తీరు పోలీసు శాఖకు మచ్చ తెస్తోంది. ఇసుక, సెటిల్మెంట్లు, బ్లాక్మెయిలింగ్లకు పాల్పడుతూ ‘కంచె చేను మేసినట్లు’.. అవినీతిలో కూరుకుపోతున్నారు. దీంతో తరచూ వివాదాస్పదమవుతూ వస్తున్న ఆ శా
ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవం పొందాల్సి న కొందరు ప్రబుద్దులు అత్యాశకు పోయి బోర్లాపడుతున్నారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న పలువురు రియల్ ఎస్టేట్, వైన్స్ తదితర వ్యాపారాల్లో మునిగి తేలారు.
హైదరాబాద్ మహానగరం.. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు ఉలిక్కిపడతాయి. ఇప్పుడే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం ఈ మినీ భారతంలో చిన్న సంఘటన చోటుచేసుకున్నా ఇతర ప్రాంతాల్లోని కోట�
మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు అన్నారు. పట్టణంలోని పాత చుంచుపల్లి పోలీస్స్టేషన్ భవనంలోకి మార్చిన షీటీమ్స్, ఏహెచ్టీయూ కార్యాలయాలను ఎస్పీ శుక్రవారం ప్రారంభించ�
రాష్ట్రంలో ఇప్పుడంతా నిఘా రాజ్యం నడుస్తున్నది. మంత్రులు, కీలక నేతలపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కొందరు మంత్రుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసు శాఖలోని నిఘా విభాగం ఆధ్వర్యంలో ప్రత్య
పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేశ్ చంద్ర సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ అన్నారు. దివంగత ఉమేశ్ చంద్ర వర్ధంతిని బుధవారం ఎస్ఆర్ నగర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహ�