ఇరవై ఏండ్లుగా పోలీస్ శాఖలో చాలీచాలని వేతనంతో 24 గంటలు సేవలందించిన హోంగార్డు ఇప్పుడు అంపశయ్యపై ఉన్నాడు. రెండేండ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నాడు. భార్యాభ�
ఏదైనా నేరం/సంఘటన జరిగినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్లలో తెలుగులోనే ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా బాధితులను తెలుగులోనే ప్రశ్నలు అడుగుతున్నారు. సాక్షులు, ఇతర వ్యక్తుల నుంచి తెల
ముక్కోటి ఏకాదశి సందర్భంగా రెండు రోజులపాటు జరిగే తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్రా�
నేను ఐపీఎస్ అధికారిని అయినా, నాదీ మీ అందరి లాంటి నేపథ్యమే. మారుమూల ప్రాంతాల్లో చదవడం, మంచి అవకాశాల కోసం నగరాలకు రావడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో సాధించాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు చదవడం, చివరికి విజయం �
పోలీసులు అంకితభావంతో విధులు నిర్వరించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పీఅండ్ఎల్) ఎం.రమేశ్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీపంలోని 12వ బెటాలియ
పోలీసులు అంకిత భావంతో పని చేయాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ దీపక్ కుమార్ అ న్నారు. శుక్రవారం మండలంలోని గుడిపేట పోలీస్ బెటాలియన్లో శిక్షణ పొందిన 548 మంది కానిస్ట�
నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్దత్ సోమవారం ఒక ప్రటకనలో తెలిపారు. సున్నితమైన ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, ప్రధాన రహద�
పిల్లలు ఏడుస్తున్నారనో, అడిగింది ఇవ్వలేదని మారాం చేస్తున్నారనో.. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను బాధ్యులను చేసి, జైలుకు పంపిస్తామని ఎక్స్ వేదికగా పోలీసుశాఖ పోస్టు చేసింది. ‘పిల్లల సరదా కోసం మైనర�
కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో బుధవారం రాత్రి కలకలం రేగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి అదృశ్యం కావడం, వారి సెల్ఫోన్లు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కట్టపై లభ్యం కావ�
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఇటీవల ఎంపికై జిల్లాకు వచ్చిన 192 పురుష, 99 మహిళ కానిస్టేబుళ్లకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో �
పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు ఎంతో కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని సిటీ పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన �
ఓ వైపు రాష్ట్రంలో ‘తెలంగాణ రైజింగ్' పేరిట వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ 75వ రైజింగ్డేను గాలికి వదిలేసిందని హోంగార్డులు వాపోతున్నారు. దేశంలో హోంగార్డుల వ్యవస్థ ప్రారంభమై 75 ఏండ్లు పూర్త�
మారుమూల గ్రామాల్లో వలస ఆదివాసీల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పోలీసు శాఖ పని చేస్తున్నదని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. అశ్వాపురం మండలంలోని గిరిజన మారుమూల గ్రామమైన వేములూరులో ఆదివాసీల ఆరోగ్య సంక్షేమం కోసం భద